ఆంధ్ర ప్రదేశ్
-
ఏపీలో 2 మున్సిపాలిటీల గ్రేడ్లు పెంపు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రెండు మున్సిపాలిటీల హోదాను పెంచుతూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. శ్రీ సత్యసాయి జిల్లాలోని కదిరి మున్సిపాలిటీతో పాటు తూర్పు గోదావరి జిల్లాలోని…
Read More » -
Tirumala: తిరుమలలో కొనసాగుతున్న వైకుంఠ ద్వార దర్శనాలు
Tirumala: తిరుమలలో వైకుంఠ ద్వార దర్శనాలు కొనసాగుతున్నాయి. ఈ-డిప్ టిక్కెట్లు ఉన్న భక్తులకు మాత్రమే వైకుంఠ ద్వార దర్శనానికి అనుమతిస్తున్నారు టీటీడీ అధికారులు.
Read More » -
కోట వినూత డ్రైవర్ హత్య కేసులో కీలక పరిణామం
శ్రీకాళహస్తి జనసేన పార్టీ మాజీ ఇన్చార్జ్ కోట వినూత డ్రైవర్ హత్య కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. కేసులో టీడీపీ ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డికి…
Read More » -
Tirumala: తిరుమలలో శాస్త్రోక్తంగా చక్రస్నాన మహోత్సవం
Tirumala: వైకుంఠ ఏకాదశిని పురస్కరించుకుని తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి చక్రస్నాన మహోత్సవం వైభవంగా నిర్వహించింది టీటీడీ. తెల్లవారిజామున శ్రీవారి మూలవిరాట్టుకు ప్రాత:కాల కైంకర్యాలు ముగిసిన అనంతరం…
Read More » -
ఘోర రోడ్డు ప్రమాదం.. ఆటో డ్రైవర్ సజీవ దహనం
Road Accident: ప్రకాశం జిల్లాలో ప్రమాదం జరిగింది. రంగారెడ్డిపల్లె దగ్గర జాతీయ రహదారిపై ఆటోను గుర్తు తెలియని వాహనం ఢీకొట్టింది. మంటలు చెలరేగి ఆటో డ్రైవర్ సజీవ…
Read More » -
తెలుగు రాష్ట్రాలను వణికిస్తున్న చలి
తెలుగు రాష్ట్రాలను చలి వణికిస్తోంది. పలు జిల్లాల్లో ఉష్ణోగ్రతలు భారీగా పడిపోతున్నాయి. చలితో పాటు పొగమంచుతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. విజయనగరం జిల్లాను మంచు దుప్పటి కప్పేసింది.…
Read More » -
ఏపీలో ఇవాళ పెన్షన్ల పంపిణీ
ఏపీలో ఇవాళ పెన్షన్ల పంపిణీ జరగనుంది. న్యూ ఇయర్ గిఫ్ట్గా ఒక రోజు ముందుగానే పెన్షన్లు పంపిణీ చేస్తోంది ఏపీ ప్రభుత్వం. రాష్ట్రంలో 63.12 లక్షల మంది…
Read More » -
Vaikuntha Ekadashi: తెలుగు రాష్ట్రాల్లో వైకుంఠ ఏకాదశి శోభ.. ఆలయాలకు పోటెత్తిన భక్తులు
Vaikuntha Ekadashi: వైకుంఠ ఏకాదశిని పురస్కరించుకుని తిరుపతి జిల్లాలోని వైష్ణవ దేవాలయాలు భక్తులతో కిక్కిరిసిపోతున్నాయి. విష్ణుమూర్తి దర్శనం కోసం భక్తులు ఆలయాల వద్ద బారులు తీరుతున్నారు.పెద్దసంఖ్యలో తరలివస్తున్న…
Read More » -
Tirumala: తిరుమలలో వైభవంగా స్వర్ణ రథోత్సవం
Tirumala: వైకుంఠ ఏకాదశిని పురస్కరించుకుని తిరుమలలో స్వర్ణ రథోత్సవం వైభవంగా నిర్వహించారు. మరోవైపు ఉత్తర ద్వార దర్శనం కోసం పెద్ద ఎత్తున భక్తులు తిరుమలకు తరలివస్తున్నారు. దీంతో…
Read More » -
ఏపీ కేబినెట్ లో కన్నీళ్లు పెట్టుకున్న రాంప్రసాద్ రెడ్డి
ఏపీ మంత్రివర్గ సమావేశంలో అసాధారణ ఘటన చోటుచేసుకుంది. జిల్లాల పునర్వ్యవస్థీకరణపై జరిగిన చర్చలో రాయచోటి జిల్లా కేంద్రాన్ని మదనపల్లి కేంద్రంగా మార్చే అవకాశం ఉందన్న ప్రతిపాదన తెరపైకి…
Read More »