ఆంధ్ర ప్రదేశ్

NDRF రైజింగ్ డే వేడుకలు.. హాజరైన కేంద్రమంత్రి అమిత్ షా, సీఎం చంద్రబాబు

కృష్ణా జిల్లా గన్నవరంలో NDRF రైజింగ్ డే వేడుకలు జరుగుతున్నాయి. ఈ వేడుకల్లో కేంద్రమంత్రి అమిత్ షా, సీఎం చంద్రబాబు పాల్గొన్నారు. అదేవిధంగా NIDM క్యాంపస్‌ను కూడా అమిత్ షా ప్రారంభించారు. కార్యక్రమంలో డిప్యూటీ సీఎం పవన్, హోంమంత్రి అనిత, కేంద్రమంత్రి బండి సంజయ్, ఎమ్మెల్యేలు, ఎంపీలు పాల్గొన్నారు.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button