తెలంగాణ
Vikarabad: ఏడాది బాలుడి కిడ్నాప్ కలకలం.. కనీరుమున్నిరు అవుతున్నకుటుంబం

Vikarabad: వికారాబాద్ జిల్లా గౌతాపూర్లో ఏడాది బాలుడి కిడ్నాప్ కలకలం రేపింది. అమ్మ కొంగుకు కట్టుకున్న బాలుడిని గుర్తుతెలియని వ్యక్తులు ఎత్తుకెళ్లారు. కర్ణాటక రాష్ట్రం చిత్తాపూర్ ప్రాంతానికి చెందిన భాష.. కుటుంబంతో కలిసి గౌతాపూర్ గ్రామానికి వలస వచ్చాడు. గ్యాస్ స్టవర్ రిపేర్లు చేసుకుంటూ కాలం గడుపుతున్నాడు.
రాత్రి మల్లన్నస్వామి ఆలయం దగ్గర అందరూ నిద్రించారు. ఉదయం చూసేసరికి బాలుడు కనిపించకపోవడంతో.. తల్లిదండ్రులు ఆందోళనక గురయ్యారు. సంఘటనపై కేసు నమోదు చేసి ఫిర్యాదు చేస్తున్నారు పోలీసులు.