News
Amit Shah: నేడు ఏపీకి కేంద్ర హోం మంత్రి అమీషా

Amit Shah: నేడు ఏపీకి కేంద్ర హోం మంత్రి అమిత్ షా . గన్నవరం సమీపంలో నిర్మించిన ఎన్టీఆర్ఎఫ్, ఎన్ ఐడిఎం ప్రాంగణాలను ప్రారంభించనున్న కేంద్ర హోం మంత్రి అమిత్ షా. నేటి రాత్రికి ఢిల్లీ నుంచి గన్నవరనికి చేరుకుంటారు. రాత్రి ఉండవల్లిలోని సీఎం చంద్ర బాబు నివాసంలో అమిత్ షాకు విందు ఏర్పాటు. అనంతరం విజయవాడ లోని హోటల్లో రాత్రికి బస.
19న ఉదయం ఎన్ఐడీఎం కేంద్రం, ఎన్డీఆర్ఎఫ్ పదో బెటాలియ న్ను ప్రారంభిస్తారు. కేంద్ర మంత్రులు రామ్మోహన్నాయుడు, బండి సంజయ్, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్, రాష్ట్ర హోంమంత్రి వంగలపూడి అనితలు పాల్గొంటారు. ప్రారంభోత్సవం తర్వాత బహిరంగ సభలో పాల్గొని ప్రసంగించనున్న హోంమంత్రి అమిత్ షా.