టాలీవుడ్

తిరుమల శ్రీవారిని దర్శించుకున్న హీరో నితిన్..

Tirumala: తిరుమల శ్రీవారిని హీరో నితిన్‌ దంపతులు దర్శించుకున్నారు. ఇవాళ ఉదయం నైవేద్యం విరామం సమయంలో స్వామివారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. అనంతరం రంగనాయక మండపంలో వేద పండితులు ఆశీర్వచనం పలకగా ఆలయ అధికారులు తీర్ధప్రసాదాలు అందజేశారు.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button