ఆంధ్ర ప్రదేశ్
Tirumala: తిరుమలలో పెరిగిన భక్తుల రద్దీ.. శ్రీవారి హుండీకి రూ. 2.70 కోట్లు ఆదాయం

Tirumala: తిరుమలలో పెరిగిన భక్తుల రద్దీ. శ్రీవారి సర్వ దర్శనం కోసం 22 కంపార్ట్మెంట్లో వేచి ఉన్న భక్తులు వారికి 08 గంటల సమయం పడుతుంది. నిన్న శ్రీవారి దర్శించుకున్న 64,850 మంది భక్తులు. నిన్న తలనీలాలు సమర్పించిన 28,816 మంది భక్తులు నిన్న శ్రీవారి హుండీ ఆదాయం రూ. 2.70 కోట్లు.