ఆంధ్ర ప్రదేశ్
Tirumala: శ్రీవారి ఆలయంలో శాస్త్రోక్తంగా కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం

Tirumala: శ్రీవారి ఆలయంలో శాస్త్రోక్తంగా కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం కార్యక్రమాన్ని నిర్వహించింది టీటీడీ. వైకుంఠ ఏకాదశి సందర్భంగా సుగంధ పరిమళ ద్రవ్యాలతో ఆలయాన్ని శుద్ధి చేశారు.
ఈ తిరుమంజనం కార్యక్రమంలో టీటీడీ ఛైర్మన్, ఈవో , అదనపు ఈవో పాల్గొన్నారు. వైకుంఠ ఏకాదశి, ద్వాదశి పర్వదినాలను పురస్కరించుకుని భక్తులు భారీగా వస్తారనే అంచనాలతో.. అధికారులు ఏర్పాట్లు ముమ్మరం చేశారు.