ఆంధ్ర ప్రదేశ్
Tirumala: తిరుమలలో పెరిగిన భక్తుల రద్దీ.. దర్శనానికి 12 గంటల సమయం

Tirumala: తిరుమలలో పెరిగిన భక్తుల రద్దీ.. శ్రీవారి సర్వదర్శనానికి 12 గంటల సమయం పడుతోంది. 16 కంపార్ట్మెంట్లలో స్వామి వారం దర్శనం కోసం వేచి ఉన్నారు. నిన్న శ్రీవారిని దర్శించుకున్న 54,180 మంది భక్తులు. శ్రీవారి హుండీ ఆదాయం రూ.3.20 కోట్లు.