ఆంధ్ర ప్రదేశ్
Tirupati: ఘోర విషాదం.. తొక్కిసలాట ఘటనలో ఆరుగురు మృతి: ఘోర విషాదం.. తొక్కిసలాట ఘటనలో ఆరుగురు మృతి

Tirupati: వైకుంఠ ద్వార దర్శనం టోకెన్ల జారీ నేపథ్యంలో తిరుపతిలో తొక్కిసలాట జరగడంతో ఆరుగురు భక్తులు మృతి చెందారు. వీరిలో ఐదుగురు మహిళలు, ఒక పురుషుడు ఉన్నారు.