తెలంగాణ
Road Accident: డీసీఎంను ఢీకొన్న కారు.. ముగ్గురు మృతి

Road Accident: హైదరాబాద్ హయత్నగర్లో రోడ్డు ప్రమాదం జరిగింది. డీసీఎంను కారు ఢీకొట్టింది. ప్రమాదంలో ముగ్గురు అక్కడికక్కడే మృతి చెందారు. మరొకరకి తీవ్ర గాయాలయ్యాయి. మృతులు కుంట్లూరికి చెందిన వారిగా గుర్తించారు. అంబర్పేట్లో ఫంక్షన్కి వెళ్లి తిరిగివస్తుండగా ఘటన చోటుచేసుకుంది. ఘటనా స్థలాన్ని పరిశీలించిన పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.