తెలంగాణ

Kidney Racket: కిడ్ని రాకెట్ కేసు సీఐడీకి అప్పగించిన ప్రభుత్వం

Kidney Racket: సరూర్ నగర్ కిడ్నీ రాకెట్ కేసులో ప్రభుత్వం సీరియస్ అయింది. సీఐడీ విచారణకు తెలంగాణ ప్రభుత్వం ఆదేశించింది. ఇప్పటి వరకు ఎన్ని ఆపరేషన్లు జరిగాయనేదానిపై విచారణకు ఆదేశించింది. ప్రభుత్వం ఆదేశం మేరకు.. అన్ని కిడ్నీ మార్పిడి కేసులపై దర్యాప్తు చేయనుంది సీఐడీ.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button