తెలంగాణ
నేడు తెలంగాణ మంత్రివర్గ విస్తరణ

నేడు తెలంగాణ మంత్రివర్గ విస్తరణ ఉండనుంది. మధ్యాహ్నం 12గంటల 19నిమిషాలకి కొత్త మంత్రులు ప్రమాణస్వీకారం చేయనున్నారు. రాజ్భవన్లో మంత్రుల ప్రమాణస్వీకార కార్యక్రమం జరగనుంది. ముగ్గురు కొత్తవారికి కేబినెట్లో చోటు దక్కింది.
చెన్నూరు ఎమ్మెల్యే గడ్డం వివేక్కు మక్తల్ ఎమ్మెల్యే వాకిటి శ్రీహరి అదేవిధంగా అడ్లూరి లక్ష్మణ్కి చోటు మంత్రివర్గంలో చోటుకల్పించారు. అదేవిధంగా డిప్యూటీ స్పీకర్గా రామచంద్రునాయక్ పేరు ప్రకటించారు. మాల సామాజికవర్గం నుంచి వివేక్కు ముదిరాజ్ సామాజికవర్గం నుంచి శ్రీహరికి కేబినెట్లో అవకాశం కల్పించారు.