తెలంగాణ
Telangana: స్కూల్ నుండి అదృశ్యమైన ముగ్గురు బాలికల ఆచూకీ లభ్యం..

Telangana: నిజామాబాద్లో పాఠశాల నుండి అదృశ్యమైన ముగ్గురు బాలికల ఆచూకీ లభ్యమైంది. స్కూలు డుమ్మా కొట్టి.. ఫ్రీ బస్సు ఎక్కి చక్కర్లు కొట్టారు బాలికలు. ఫ్రీ ఆర్టీసీ బస్సులో నిజామాబాద్, కామారెడ్డి, జగిత్యాల, కరీంనగర్ వెళ్లి వచ్చారు విద్యార్థినులు. సెల్ ఫోన్ ట్రాకింగ్ ద్వారా విద్యార్థినులను పట్టుకొని.. బాలికలను తల్లిదండ్రులకు అప్పగించారు పోలీసులు.