Visakhapatnam
-
ఆంధ్ర ప్రదేశ్
విశాఖలో అట్టహాసంగా ప్రారంభమైన ‘నేషనల్ సీనియర్ టెన్నిస్ ఛాంపియన్షిప్’
విశాఖలో అట్టహాసంగా ప్రారంభమైన ‘నేషనల్ సీనియర్ టెన్నిస్ ఛాంపియన్షిప్’ 350 మంది మేటి క్రీడాకారుల భాగస్వామ్యం క్రీడాకారులకు 3 శాతం రిజర్వేషన్, రూ. 4 కోట్ల నగదు…
Read More » -
ఆంధ్ర ప్రదేశ్
Visakhapatnam: బంగారం చోరీ యత్నం.. నలుగురు మహిళలు అరెస్ట్
విశాఖ జిల్లా పెందుర్తి వెంకటేశ్వర జ్యువెలరీలో నలుగురు మహిళలు బంగారం చోరీకి ప్రయత్నించారు. బంగారం షాపులోకి వచ్చిన మహిళలు బంగారం బుట్ల చూపించమని అడిగారు. బుట్లు చుపించగా…
Read More » -
ఆంధ్ర ప్రదేశ్
ప్రియుడి మోజులో పడి.. భర్తను హత్య చేయించిన భార్య
విశాఖ జిల్లా మధురవాడ బక్కన్నపాలెంకు చెందిన అల్లాడ నాగరాజు మిస్సింగ్ కేసులో భార్యనే ప్రధాన నిందితురాలిగా పీఎం పాలెం పోలీసులు తేల్చారు. గత నెల 9న సాయంత్రం…
Read More » -
ఆంధ్ర ప్రదేశ్
Visakha: భార్య, అత్తపై అల్లుడి దాడి
Visakha: విశాఖ జిల్లా పెందుర్తిలో దారుణం చోటుచేసుకుంది. అప్పారావు అనే వ్యక్తి తన భార్య, మరియు అత్తపై విచక్షణరహితంగా దాడి చేశాడు. అప్పారావు అతని భార్య కనకమహాలక్ష్మి…
Read More » -
ఆంధ్ర ప్రదేశ్
సింహాచలం లక్ష్మీ నరసింహ స్వామిని దర్శించుకున్న టీమిండియా మహిళల జట్టు
విశాఖ సింహాచలం శ్రీ వరాహ లక్ష్మీనరసింహస్వామి వారిని భారత మహిళా క్రికెట్ జట్టు సభ్యులు దర్శించుకున్నారు. ముందుగా ఆలయ అధికారులు సాదర స్వాగతం పలికారు. కప్పస్తంభం ఆలింగనం…
Read More » -
ఆంధ్ర ప్రదేశ్
Visakha: రోడ్డు పనుల్లో బయటపడ్డ రాములోరి విగ్రహం
Visakha: విశాఖ జిల్లా మధురవాడ వాంబే కాలనీ సమీపంలోని సుద్దగేడ్డలో రాములోరి విగ్రహం బయటపడింది. జీవీఎంసీ పనులు చేస్తుండగా రాములోరి విగ్రహం బయటపడినట్లు తెలుస్తోంది. అయితే విషయం…
Read More » -
ఆంధ్ర ప్రదేశ్
Chandrababu: విశాఖలో కాగ్నిజెంట్ శాశ్వత క్యాంపస్కు సీఎం చంద్రబాబు శంకుస్థాపన
Chandrababu: విశాఖపట్నంలో ఐటీ సంస్థ కాగ్నిజెంట్ శాశ్వత క్యాంపస్ నిర్మాణానికి సీఎం చంద్రబాబు శంకుస్థాపన చేశారు. సీఎం చంద్రబాబుతో పాటు మంత్రి లోకేశ్ కాగ్నిజెంట్, సత్వా సహా…
Read More » -
ఆంధ్ర ప్రదేశ్
Chandrababu: రేపు విశాఖలో సీఎం చంద్రబాబు పర్యటన
Chandrababu: సీఎం చంద్రబాబు రేపు విశాఖ పర్యటనకు రానున్నారు. సీఎం పర్యటనకు సంబంధించి జిల్లా యంత్రాంగం పటిష్ట ఏర్పాట్లు చేస్తోంది. మధురవాడ ఐటీ హిల్స్లో కాగ్నిజెంట్ క్యాంపస్కు…
Read More » -
ఆంధ్ర ప్రదేశ్
విశాఖ కైలాసగిరి గ్లాస్ బ్రిడ్జి ప్రారంభం
విశాఖలోని కైలాసగిరిపై నిర్మించిన గ్లాస్ బ్రిడ్జిని ఎంపీ శ్రీభరత్, మేయర్ పీలా శ్రీనివాసరావు ప్రారంభించారు. ఈ ప్రారంభోత్సవంలో ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణబాబు, వీఎంఆర్డీఏ ఛైర్మన్ ప్రణావ్ గోపాల్…
Read More » -
ఆంధ్ర ప్రదేశ్
Visakhapatnam: దారుణం.. కాలువలో చిన్నారి శరీరభాగాలు కలకలం
Visakhapatnam: విశాఖపట్నంలో దారుణం జరిగింది. కంచరపాలెం పోలీస్ స్టేషన్ పరిధిలో ఓ చిన్నారిని కొందరు గుర్తు తెలియని వ్యక్తులు హత్య చేశారు. చిన్నారిని హత్య చేయడంతో పాటు…
Read More »