TTD
-
ఆంధ్ర ప్రదేశ్
Tirumala: తిరుమల శ్రీవారిని దర్శించుకున్న మంత్రి అచ్చెన్నాయుడు
Tirumala: కలియుగ ప్రత్యేక్ష దైవం తిరుమల శ్రీవారిని ఏపీ మంత్రి అచ్చెన్నాయుడు దర్శించుకున్నారు. వీఐపీ విరామ సమయంలో కుటుంబ సభ్యులతో కలిసి స్వామివారిని దర్శించుకొని మొక్కులు చెల్లించుకున్నారు…
Read More » -
ఆంధ్ర ప్రదేశ్
Tirumala: నేడు తిరుమలలో భక్తుల రద్దీ ఎలా ఉందంటే?
Tirumala: తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. శ్రీవారి సర్వదర్శనం కోసం వైకుంఠ క్యూ కాంప్లెక్స్లోని 10 కంపార్ట్మెంట్లలో భక్తులు వేచి ఉండాల్సి వస్తోంది. ప్రస్తుతం సర్వదర్శనానికి సుమారు…
Read More » -
ఆంధ్ర ప్రదేశ్
పరకామణి చోరీపై కొత్తగా క్రిమినల్ కేసు..టీటీడీ బోర్డు నిర్ణయం
తిరుమల పరకామణిలో చోరీపై కొత్తగా క్రిమినల్ కేసు పెట్టాలని టీటీడీ భావిస్తోంది. తిరుమలలో జరిగిన బోర్డు సమావేశంలో ఈ అంశంపై లోతైన చర్చ జరిగినట్లు తెలిసింది. పాత…
Read More » -
ఆంధ్ర ప్రదేశ్
Tirumala: తిరుమలలో భారీ వర్షం.. భక్తులకు ఇబ్బందులు
Tirumala: పుణ్యక్షేత్రమైన తిరుమలలో భారీ వర్షం కురుస్తుంది. అల్పపీడనం ప్రభావంతో వేకువజామున మొదలై ఎడతెరపి లేకుండా వర్షం కురుస్తుండడంతో భక్తులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు, మరోవైపు తిరుమలాంతట దట్టమైన…
Read More » -
ఆంధ్ర ప్రదేశ్
Tirumala: తిరుమలలో భక్తుల రద్దీ.. సర్వదర్శనానికి 12 గంటలు
Tirumala: తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. శ్రీవారి సర్వదర్శనం కోసం వైకుంఠ క్యూ కాంప్లెక్స్లోని 12 కంపార్ట్మెంట్లలో వేల మంది భక్తులు వేచి ఉన్నారు. వారికి దర్శనం…
Read More » -
ఆంధ్ర ప్రదేశ్
Tirumala: తిరుమల శ్రీవారి ఆలయానికి బస్సు విరాళం
Tirumala: పూణేకు చెందిన పినాకిల్ మొబిలిటి సొల్యూషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ రూ.74.24 లక్షల విలువైన విద్యుత్ బస్సును టీటీడీకి విరాళంగా అందించింది. ఈ మేరకు ఆ…
Read More » -
ఆంధ్ర ప్రదేశ్
తిరుమల శ్రీవారిని దర్శించుకున్న మంత్రి కొలుసు పార్థసారథి
Tirumala: కలియుగ ప్రత్యేక్ష దైవం తిరుమల శ్రీవారిని మంత్రి కొలుసు పార్థసారథి దర్శించుకున్నారు. వీఐపీ ప్రారంభ విరామ దర్శన సమయంలో ఆయన స్వామివారి సేవలో పాల్గొన్నారు. ఈ…
Read More » -
ఆంధ్ర ప్రదేశ్
టీటీడీ మాజీ బోర్డు మెంబర్ ఓవి రమణ సంచలన కామెంట్స్
పరకామణి దొంగతనం, నెయ్యి కల్తీ, శాలువాల కొనుగోలలో గోల్మాల్ జరిగిందన్నారు టీటీడీ మాజీ బోర్డు మెంబర్ ఓవి రమణ. కోట్ల మంది హిందూ మనోభావాలు దెబ్బతీసేలా పామాయిల్,…
Read More » -
ఆంధ్ర ప్రదేశ్
తిరుమల లడ్డూ కల్తీ నెయ్యి కేసులో సిట్ దూకుడు
తిరుమల లడ్డూ కల్తీ నెయ్యి కేసులో సిట్ దూకుడు పెంచింది. కేసులో కీలక నిందితుడు ఏ-16 అజయ్ కుమార్ సుగంద్ను సిట్ అరెస్ట్ చేసింది. బోలేబాబా కంపెనీకి…
Read More » -
ఆంధ్ర ప్రదేశ్
Tirumala: తిరుమలలో భక్తుల రద్దీ సాధారణం
Tirumala: తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. శ్రీవారి సర్వ దర్శనానికి కోసం వైకుంఠ క్యూ కాంప్లెక్స్లోని 30 కంపార్ట్మెంట్లో వేచి ఉన్న భక్తుల వారికి 18…
Read More »