TTD
-
ఆంధ్ర ప్రదేశ్
Tirumala: తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ.. శ్రీవారి దర్శనానికి 20 గంటల సమయం
Tirumala: తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. అన్ని కంపార్ట్మెంట్లు నిండిపోయి శిలాతోరణం వరకు క్యూలైన్లలో భక్తులు వేచి ఉన్నారు. శ్రీవారి దర్శనానికి 20 గంటల సమయం పడుతోంది.…
Read More » -
ఆంధ్ర ప్రదేశ్
Tirumala: తిరుమలలో అనూహ్యంగా పెరిగిన భక్తుల రద్దీ
Tirumala: తిరుమలలో భక్తుల రద్దీ అనూహ్యంగా పెరిగింది. సెలవు రోజులు కావడంతో శ్రీవారి దర్శనానికి భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. దీంతో అలిపిరి భూదేవి కాంప్లెక్స్ వద్ద…
Read More » -
ఆంధ్ర ప్రదేశ్
Tirumala: తిరుమల వైకుంఠ ద్వార దర్శనాలు.. లడ్డూ కౌంటర్లో టీటీడీ ఛైర్మన్ ఆకస్మిక తనిఖీలు
Tirumala: తిరుమల శ్రీవేంకటేశ్వరస్వామి ఆలయంలో ఈనెల 30 నుంచి జనవరి 8వరకు జరగనున్న.. వైకుంఠ ద్వార దర్శనాలకు తరలివచ్చే భక్తుల కోసం అదనపు లడ్డూలు సిద్ధం చేస్తున్నట్లు…
Read More » -
ఆంధ్ర ప్రదేశ్
Tirumala: తిరుమలకు పోటెత్తిన భక్తులు.. శ్రీవారి దర్శనానికి 24 గంటల సమయం
Tirumala: తిరుమల శ్రీవారి ఆలయానికి భక్తులు పోటెత్తారు. వరుసగా 4 రోజులు సెలవులు రావడంతో శ్రీవారిని దర్శించుకునేందుకు భక్తులు తరలివస్తున్నారు. శ్రీవారి సర్వదర్శనానికి 24 గంటల పైగా…
Read More » -
క్రీడలు
PV Sindhu: తిరుమల శ్రీవారిని దర్శించుకున్న పీవీ సింధు
PV Sindhu: బ్యాడ్మింటన్ క్రీడాకారిణి పీవీ సింధు శ్రీవారిని దర్శించుకున్నారు. తన వివాహ వార్షికోత్సవం సందర్భంగా కుటుంబ సమేతంగా ఆలయానికి వచ్చి స్వామివారి ఆశీస్సులు తీసుకున్నట్లు తెలిపారు.…
Read More » -
ఆంధ్ర ప్రదేశ్
తిరుమల శ్రీవారిని దర్శించుకున్న రిషబ్ శెట్టి
తిరుమల శ్రీవారిని ప్రముఖ నటుడు రిషబ్ శెట్టి దర్శించుకున్నారు. స్వామివారి వీఐపీ బ్రేక్ సమయంలో కుటుంబ సభ్యులతో కలసి స్వామి వారి దర్శనం చేసుకుని మొక్కులు చెల్లించుకున్నారు…
Read More » -
ఆంధ్ర ప్రదేశ్
Tirumala: శ్రీవారి ఆలయంలో శాస్త్రోక్తంగా కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం
Tirumala: మరో వారం రోజుల్లో రానున్న వైకుంఠ ఏకాదశిని పురస్కరించుకొని ఇవాళ తిరుమల శ్రీవారి ఆలయంలో కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం కార్యక్రమాన్ని టీటీడీ శాస్త్రోక్తంగా నిర్వహించారు. మూలవర్లకు…
Read More » -
ఆంధ్ర ప్రదేశ్
Tirumala: తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ
Tirumala: తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. శ్రీవారి సర్వదర్శనానికి కంపార్ట్మెంట్లు నిండి, వెలుపల క్యూలో భక్తులు నిరీక్షిస్తున్నారు. ప్రస్తుతం శ్రీవారి దర్శనానికి సుమారు 12 గంటల సమయం…
Read More » -
ఆంధ్ర ప్రదేశ్
తిరుమల శ్రీవారిని దర్శించుకున్న మంత్రి గొట్టిపాటి
Tirumala: తిరుమల శ్రీవారిని ఏపీ విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ దర్శించుకున్నారు. సోమవారం ఉదయం విఐపి విరామ సమయంలో స్వామి కుటుంబ సభ్యులతో కలసి స్వామి…
Read More » -
సినిమా
తిరుమల శ్రీవారిని దర్శించుకున్న హీరో రోషన్ కనకాల
Tirumala: తిరుమల శ్రీవారిని సినీ యువ కథనాయకుడు రోషన్ కనకాల దర్శించుకున్నారు. సోమవారం ఉదయం విఐపి విరామ సమయంలో స్వామి వారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు.…
Read More »