Tirupati
-
ఆంధ్ర ప్రదేశ్
Swarnamukhi River: స్వర్ణముఖి నదిలో నలుగురు గల్లంతు.. ఇద్దరు మృతదేహాలు లభ్యం
Swarnamukhi River: తిరుపతి వేదాంతపురం దగ్గర స్వర్ణముఖిలో గాలింపు కొనసాగుతోంది. ఇప్పటి వరకు రెండు మృతదేహాలు లభ్యం అయ్యాయి. నిన్న స్వర్ణముఖిలో నలుగురు యువకులు గల్లంతయ్యారు. మిగిలిన…
Read More » -
ఆంధ్ర ప్రదేశ్
Tirupati: తిరుపతిలో భారీ వర్షాలు.. కనువిందు చేస్తున్న కపిలతీర్థం జలపాతం
Tirupati: శేషాచల పర్వతం ప్రకృతి అందాల నిలయం. ఆధ్యాత్మిక భావంతో భక్తుల మనస్సు ఏకాగ్రత చేస్తే ప్రకృతి రమణీయత మంత్రముగ్ధులను చేస్తుంది. చూసేందుకు రెండు కళ్ళు చాలవన్నట్లు…
Read More » -
ఆంధ్ర ప్రదేశ్
ఎస్వీ యూనివర్సిటీలో మళ్లీ చిరుత కలకలం
తిరుపతి ఎస్వీ యూనివర్శిటిలో మరోసారి చిరుత కలకలం రేపింది. ఎంప్లాయిస్ క్వార్టర్స్ సమీపంలో చిరుత వచ్చింది. చిరత సంచారంతో విద్యార్థులు, సిబ్బంది భయాందోళనలకు గురయ్యారు. చిరుత సంచరిస్తున్న…
Read More » -
ఆంధ్ర ప్రదేశ్
తిరుపతిలో సీఎం చంద్రబాబు నాయుడు పర్యటన
Chandrababu: తిరుపతిలో సీఎం చంద్రబాబు నాయుడు పర్యటించారు. స్వగ్రామం చంద్రగిరి మండలంలోని, నారావారిపల్లిలో కుటుంబ సభ్యులతో కలిసి సోదరుడు నారా రామ్మూర్తినాయుడు ప్రథమ వర్థంతిలో సీఎం పాల్గొన్నారు.…
Read More » -
ఆంధ్ర ప్రదేశ్
Tirupati: 220 కేవీ టవర్ ఎక్కిన వ్యక్తి.. చివరకు మృతి
Tirupati: కొందరు వ్యక్తులు చిత్ర విచిత్రమైన పనులు చేస్తుంటారు. మద్యం సేవించి పలువురు చేసే హంగామా అంతా ఇంతా కాదు. ఇలాంటి ఘటనే తిరుపతిలో చోటు చేసుకుంది.…
Read More » -
ఆంధ్ర ప్రదేశ్
తిరుపతిలో పోలీసుల విచారణకు హాజరైన భూమన
తిరుపతి తూర్పు పోలీస్ స్టేషన్లో టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకర్రెడ్డి విచారణకు హాజరయ్యారు. అలిపిరి విగ్రహం విషయంలో కరుణాకర్రెడ్డిపై పోలీసులు కేసు నమోదు చేశారు. పోలీసులు…
Read More » -
ఆంధ్ర ప్రదేశ్
తిరుపతి రేణుగుంట ఇండస్ట్రీయల్ ఏరియలో భారీ అగ్నిప్రమాదం
తిరుపతి రేణుగుంట ఇండస్ట్రీయల్ ఏరియలో భారీ అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. మునోత్ పరిశ్రమలో షార్ట్ సర్క్యూట్తో మంటలు చెలరేగాయి. మంటలు భారీగా చెలరేగడంతో బ్యాటరీలు, మిషనరీలు, ముడి…
Read More » -
ఆంధ్ర ప్రదేశ్
Tirumala: అలిపిరి నడకదారిలో కొండచిలువ
Tirumala: తిరుమల అలిపిరి నడక దారిలో భారీ కొండచిలువ పాము హల్చల్ చేసింది. సుమారు పది అడుగుల పొడవు ఉన్న కొండచిలువ పాము నడకదారిలోని దుకాణంలోకి చొరబడింది.…
Read More » -
ఆంధ్ర ప్రదేశ్
Tirumala: తిరుమల శ్రీవారిని దర్శించుకున్న మంత్రి సవిత
Tirumala: తిరుమల శ్రీవారిని మంత్రి సవిత దర్శించుకున్నారు. నైవేద్య విరామ సమయంలో స్వామివారిని దర్శించుకొని మొక్కులు చెల్లించుకున్నారు. అనంతరం మంత్రికి తీర్థప్రసాదాలు అందజేశారు అధికారులు. భక్తులకు టీటీడీ…
Read More » -
ఆంధ్ర ప్రదేశ్
Tirumala Pink Diamond: తిరుమల పింక్ డైమండ్పై సంచలన నిజాలు
Tirumala Pink Diamond: తిరుమల శ్రీవారికి మైసూరు మహారాజు బహూకరించింది పింక్ డైమండ్ కాదని, అది కేవలం కెంపు మాత్రమేనని ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా -ఏఎస్ఐ…
Read More »