Tirumala
-
క్రీడలు
PV Sindhu: తిరుమల శ్రీవారిని దర్శించుకున్న పీవీ సింధు
PV Sindhu: బ్యాడ్మింటన్ క్రీడాకారిణి పీవీ సింధు శ్రీవారిని దర్శించుకున్నారు. తన వివాహ వార్షికోత్సవం సందర్భంగా కుటుంబ సమేతంగా ఆలయానికి వచ్చి స్వామివారి ఆశీస్సులు తీసుకున్నట్లు తెలిపారు.…
Read More » -
ఆంధ్ర ప్రదేశ్
తిరుమల శ్రీవారిని దర్శించుకున్న రిషబ్ శెట్టి
తిరుమల శ్రీవారిని ప్రముఖ నటుడు రిషబ్ శెట్టి దర్శించుకున్నారు. స్వామివారి వీఐపీ బ్రేక్ సమయంలో కుటుంబ సభ్యులతో కలసి స్వామి వారి దర్శనం చేసుకుని మొక్కులు చెల్లించుకున్నారు…
Read More » -
ఆంధ్ర ప్రదేశ్
Tirumala: శ్రీవారి ఆలయంలో శాస్త్రోక్తంగా కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం
Tirumala: మరో వారం రోజుల్లో రానున్న వైకుంఠ ఏకాదశిని పురస్కరించుకొని ఇవాళ తిరుమల శ్రీవారి ఆలయంలో కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం కార్యక్రమాన్ని టీటీడీ శాస్త్రోక్తంగా నిర్వహించారు. మూలవర్లకు…
Read More » -
ఆంధ్ర ప్రదేశ్
Tirumala: తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ
Tirumala: తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. శ్రీవారి సర్వదర్శనానికి కంపార్ట్మెంట్లు నిండి, వెలుపల క్యూలో భక్తులు నిరీక్షిస్తున్నారు. ప్రస్తుతం శ్రీవారి దర్శనానికి సుమారు 12 గంటల సమయం…
Read More » -
ఆంధ్ర ప్రదేశ్
తిరుమల శ్రీవారిని దర్శించుకున్న మంత్రి గొట్టిపాటి
Tirumala: తిరుమల శ్రీవారిని ఏపీ విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ దర్శించుకున్నారు. సోమవారం ఉదయం విఐపి విరామ సమయంలో స్వామి కుటుంబ సభ్యులతో కలసి స్వామి…
Read More » -
సినిమా
తిరుమల శ్రీవారిని దర్శించుకున్న హీరో రోషన్ కనకాల
Tirumala: తిరుమల శ్రీవారిని సినీ యువ కథనాయకుడు రోషన్ కనకాల దర్శించుకున్నారు. సోమవారం ఉదయం విఐపి విరామ సమయంలో స్వామి వారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు.…
Read More » -
ఆంధ్ర ప్రదేశ్
తిరుమల శ్రీవారిని దర్శించుకున్న హిమాచల్ ప్రదేశ్ గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా
Tirumala: తిరుమల శ్రీవారిని హిమాచల్ప్రదేశ్ గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా దర్శించుకున్నారు. వీఐపీ బ్రేక్ సమయంలో శివ ప్రతాప్ శుక్లా కుటుంబసభ్యులతో కలిసి శ్రీవారికి ప్రత్యేక పూజలు…
Read More » -
ఆంధ్ర ప్రదేశ్
తిరుమల శ్రీవారి ఆలయంలో అధ్యయనోత్సవాలు ప్రారంభం
తిరుమల శ్రీవారి ఆలయంలో అధ్యయనోత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ధనుర్మాసంలో వైకుంఠ ఏకాదశికి 11 రోజులు ముందు నుండి శ్రీవారి సన్నిధిలో అధ్యయనోత్సవం నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది. ఈ…
Read More » -
ఆంధ్ర ప్రదేశ్
Tirumala: తిరుమలలో భారీగా భక్తుల రద్దీ.. దర్శనానికి 12 గంటల సమయం
Tirumala: తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. శ్రీవారి సర్వదర్శనానికి ప్రస్తుతం 19 కంపార్ట్మెంట్లలో భక్తులు వేచి ఉండగా, దర్శనానికి సుమారు 12 గంటల సమయం పడుతోంది. నిన్న…
Read More » -
ఆంధ్ర ప్రదేశ్
తిరుమల శ్రీవారిని దర్శించుకున్న సూపర్ స్టార్ రజనీకాంత్
75వ పుట్టినరోజు జరుపుకున్న సందర్భంగా సూపర్ స్టార్ రజనీకాంత్ తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. ఇవాళ ఉదయం వీఐపీ బ్రేక్ దర్శన సమయంలో కుటుంబ సమేతంగా స్వామి సేవలో…
Read More »