Tirumala
-
ఆంధ్ర ప్రదేశ్
తిరుమల శ్రీవారి మెట్టు మార్గంలో ఏనుగుల బీభత్సం
తిరుపతి శ్రీవారి మెట్టు మార్గంలో ఏనుగులు బీభత్సం సృష్టించాయి. పంప్హౌస్ వద్ద రాత్రి ఏనుగుల గుంపును డ్రోన్ కెమెరాతో అధికారులు గుర్తించారు. పంట పొలాలను గజరాజులు ధ్వంసం…
Read More » -
ఆంధ్ర ప్రదేశ్
Tirumala: తిరుమల శ్రీవారిని దర్శించుకున్న ప్రముఖులు
Tirumala: తిరుమల శ్రీవారిని పలువురు దర్శించుకున్నారు. తెలంగాణ MLA మామిడాల యశస్విని రెడ్డి, ప్రభుత్వ విప్ శ్రీధర్, కన్నడ సినిమా ప్రముఖ నటుడు శివ రాజ్ కుమార్…
Read More » -
ఆంధ్ర ప్రదేశ్
శ్రీవారిని దర్శించుకున్న మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు
Tirumala: తిరుమలకొచ్చే వీఐపీలకు మాజీ ఉపరాష్ట్రపతి కీలక సూచనలు చేశారు. ఏడాదికోసారి మాత్రమే తిరమల దర్శనానికి రావాలని పిలుపునిచ్చారు. ఏడాదికి ఒకసారి దర్శనానికొచ్చే పద్ధతిని ప్రజాప్రతినిధులు పాటించాలన్నారు.…
Read More » -
ఆంధ్ర ప్రదేశ్
తిరుమల శ్రీవారిని దర్శించుకున్న మంత్రి నిమ్మల రామానాయుడు
రాజధాని లేని రాష్ట్రంగా ఉన్న ఏపీని ప్రపంచస్థాయి ఉన్నత ప్రమాణాలతో రాజధాని నిర్మాణం జరుగుతుందని మంత్రి నిమ్మల రామానాయుడు అన్నారు. తిరుమల శ్రీవారిని వీఐపీ విరామ సమయంలో…
Read More » -
ఆంధ్ర ప్రదేశ్
Tirumala: తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ.. సర్వదర్శనానికి 12 గంటల సమయం
Tirumala: తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతుంది. శ్రీవారి సర్వ దర్శనం కోసం వైకుంఠ క్యూ కాంప్లెక్స్లోని 26 కంపార్ట్మెంట్లో వేచి ఉన్న భక్తుల వారికి 12 గంటల…
Read More » -
ఆంధ్ర ప్రదేశ్
Tirumala: తిరుమలలో కొనసాగుతున్న భక్తులు రద్దీ.. సర్వదర్శనానికి 8 గంటల సమయం
Tirumala: శ్రీవారి సర్వ దర్శనం కోసం వైకుంఠ క్యూ కాంప్లెక్స్లోని 12 కంపార్ట్మెంట్లో వేచి ఉన్న భక్తుల వారికి 08 గంటల సమయం పడుతుంది. నిన్న శ్రీవారి…
Read More » -
ఆంధ్ర ప్రదేశ్
Anitha: తిరుమల శ్రీవారిని దర్శించుకున్న హోంమంత్రి అనిత
Anitha: తిరుమల శ్రీవారిని ఏపీ హోంమంత్రి అనిత కుటుంబ సభ్యులతో దర్శించుకున్నారు. హోంమంత్రి అనిత శ్రీవారి ప్రత్యేక పూజలు నిర్వహించి..మొక్కులు చెల్లించుకున్నారు. మంత్రి అనితకు రంగనాయకుల మండలంలో…
Read More » -
ఆంధ్ర ప్రదేశ్
శ్రీవారిపై అచంచలమైన భక్తిని చాటుకున్న దివంగత ఐఆర్ఎస్ మాజీ అధికారి
హైదరాబాద్ కు చెందిన మాజీ ఐఆర్ఎస్ అధికారి స్వర్గీయ వై.వి.ఎస్.ఎస్. భాస్కర్ రావు తన మరణానంతరం వీలునామా ద్వారా టీటీడీకి రూ.3 కోట్ల విలువైన నివాస గృహంతో…
Read More » -
ఆంధ్ర ప్రదేశ్
తిరుమల శ్రీవారిని దర్శించుకున్న ప్రముఖులు
Tirumala: కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల శ్రీవేంకటేశ్వర స్వామి వారిని పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు. వీఐపీ బ్రేక్ సమయంలో మైసూర్ సంస్థాన రాజమాత ప్రమోదదేవి, మహారాజు యధువీర్…
Read More » -
ఆంధ్ర ప్రదేశ్
నేడు తిరుమలలో టీటీడీ పాలకమండలి సమావేశం
నేడు టీటీడీ పాలకమండలి సమావేశం జరుగనుంది. టీటీడీ చైర్మన్ బీఅర్ నాయుడు అధ్యక్షతన అన్నమయ్య భవనంలో సమావేశం జరుగనుంది. మొత్తం 45 అంశాలపై చర్చించనుంది టీటీడీ బోర్డు.…
Read More »