Road Accident
-
తెలంగాణ
Adilabad: ఘోర రోడ్డు ప్రమాదం .. ముగ్గురి మృతి
Adilabad: ఆదిలాబాద్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. జైనథ్ మండలం తరోడ వద్ద కారు అదుపు తప్పి బోల్తాపడిన ఘటనలో ముగ్గురు మృతి చెందగా మరొకరికి…
Read More » -
తెలంగాణ
Hyderabad: లారీని ఢీకొట్టిన స్కూల్ బస్సు.. ఇద్దరు విద్యార్థులకు గాయాలు
Hyderabad: మేడ్చల్ జిల్లా నాగారంలో రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. చెత్త లారీని వివైన్ గ్రేస్ స్కూల్ బస్సు ఢీకొనడంతో విద్యార్థులకు గాయాలు అయ్యాయి. వెంటనే స్పందించిన స్థానికులు…
Read More » -
ఆంధ్ర ప్రదేశ్
Road Accident: రెండు కార్లు ఢీ.. ముగ్గురి మృతి
Road Accident: తిరుపతి జిల్లా నగరిలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. తడుకుపేట వద్ద రెండు కార్లు ఢీకొట్టడంతో ముగ్గురు మృతి చెందారు. మరో ముగ్గురికి తీవ్ర…
Read More » -
జాతియం
Road Accident: రెండు కార్లు ఢీ.. ఐదుగురు ఆంధ్రా భక్తులు మృతి
Road Accident: ఆంధ్రప్రదేశ్ నుంచి రామేశ్వరం వెళ్తున్న అయ్యప్ప భక్తులు ప్రయాణిస్తున్న కారు, కీలక్కరై నుంచి ఏర్వాడి వైపు వెళ్తున్న మరో కారు—కీలక్కరై పోలీస్ స్టేషన్ సమీపంలో…
Read More » -
ఆంధ్ర ప్రదేశ్
Road Accident: కంటైనర్ను ఢీకొట్టిన కారు.. అక్కడిక్కడే ఐదుగురు విద్యార్థులు మృతి
Road Accident: పల్నాడు జిల్లా చిలకలూరిపేటలో రోడ్డు ప్రమాదం జరిగింది. కంటైనర్ లారీని వెనుక నుంచి కారు ఢీకొట్టింది. కారులో ప్రయాణిస్తున్న ఐదుగురు విద్యార్థులు మృతి చెందారు.…
Read More » -
తెలంగాణ
Khammam: లారీని ఢీకొట్టిన స్కూల్ బస్సు.. విద్యార్థులకు స్వల్ప గాయాలు
Khammam: ఖమ్మం జిల్లా కేంద్రంలో స్కూల్ బస్సుకు పెను ప్రమాదం తప్పింది. నగరంలోని శ్రీశ్రీ హోటల్ సమీపంలో ఓ స్కూల్ బస్సు ముందు వెళ్తున్న కంటైనర్ లారీని…
Read More » -
తెలంగాణ
Road Accident: లారీని ఢీకొట్టిన ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు
Road Accident: యాదాద్రి భువనగిరి జిల్లాలో రోడ్డు ప్రమాదం జరిగింది. చౌటుప్పల్ మండలం మల్కాపురం దగ్గర లారీని ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు ఢీకొట్టింది. ప్రమాదంలో నలుగురికి గాయాలయ్యాయి.…
Read More » -
ఆంధ్ర ప్రదేశ్
Road Accident: కర్నూలు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఐదుగురి మృతి
Road Accident: కర్నూలు జిల్లా ఎమ్మిగనూరులో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. కోటేకల్ వద్ద రెండు కార్లు ఎదురెదురుగా ఢీకొనడంతో ఐదుగురు అక్కడికక్కడే మృతి చెందగా,…
Read More » -
జాతియం
Tamil Nadu: రెండు ప్రైవేటు బస్సులు ఢీ.. ఆరుగురు మృతి.. 35 మందికి గాయాలు
Tamil Nadu: తమిళనాడులో ఘోర రోడ్డుప్రమాదం చోటు చేసుకుంది. తెన్కాశీలోని కడయనల్లూరులో రెండు ప్రైవేట్ బస్సులు ఢీకొట్టాయి. ప్రమాదంలో ఆరుగురు మృతి చెందగా 35 మందికి గాయాలయ్యాయి.…
Read More » -
ఆంధ్ర ప్రదేశ్
బైక్ను ఢీకొట్టిన ఆర్టీసీ బస్సు.. ఇద్దరు మృతి
చిత్తూరు జిల్లా జీడీ నెల్లూరులో రోడ్డుప్రమాదం చోటుచేసుకుంది. ఆర్టీసీ బస్సు-బైకు ఢీకొన్న ఘటనలో ఇద్దరు మృతి చెందగా మరో వ్యక్తి పరిస్థితి విషమంగా ఉంది. ఉన్నట్లు తెలుస్తోంది.…
Read More »