Pahalgam Terror Attack
-
ఆంధ్ర ప్రదేశ్
Andhra Pradesh: అధికార లాంఛనాలతో ముగిసిన చంద్రమౌళి అంత్యక్రియలు
Andhra Pradesh: పహల్గామ్ ఉగ్రదాడిలో అమరుడైన విశాఖ వాసి చంద్రమౌళి అంత్యక్రియలు ముగిశాయి. అంత్యక్రియలకు భారీగా బంధువులు, ప్రజలు తరలివచ్చి చంద్రమౌళికి కన్నీటి వీడ్కోలు పలికారు. పాండురంగాపురంలోని…
Read More » -
జాతియం
PM Modi: శత్రువుల స్వర్గం… శ్మశానంగా మారుతుంది
PM Modi: ప్రధాని మోడీ స్పష్టంగా చెప్పారు. కలాంని పూజిస్తామన్నారు. కసబ్ని పాతరేస్తామన్నారు. తీవ్రవాద దాడి జరిగిన రెండ్రోజుల తర్వాత బీహార్లో జరిగిన బహిరంగ సభలో ఇండియా…
Read More » -
ఆంధ్ర ప్రదేశ్
Sharmila: దేశ ఇంటర్నల్ టెర్రరిస్ట్ ప్రధాని నరేంద్ర మోడీ
Sharmila: ఆంధ్రప్రదేశ్ పీసీసీ అధ్యక్షురాలు షర్మిల ప్రధాని మోడీపై తీవ్రమైన వ్యాఖ్యలు చేశారు. ఈ దేశ ఇంటర్నల్ టెర్రరిస్ట్ ప్రధాని నరేంద్ర మోడీ అని మండిపడ్డారు. ఇండియా…
Read More » -
ఆంధ్ర ప్రదేశ్
Pawan Kalyan: పహల్గామ్లో ఉగ్రదాడి కలచి వేసింది
Pawan Kalyan: పహల్గామ్లో ఉగ్రదాడి కలచి వేసిందని ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ అన్నారు. ఉగ్రవాదుల తూటాలకు దేశమంతా కన్నీళ్లు పెడుతుందన్నారు. విశాఖలో రిటైర్డ్ ఎంప్లాయి,…
Read More » -
జాతియం
కశ్మీర్ ఉగ్రదాడి నేపథ్యంలో ముంబైలో హైఅలర్ట్
Mumbai: కశ్మీర్ ఉగ్రదాడి నేపథ్యంలో ముంబైలో హైఅలర్ట్ కొనసాగుతోంది. తీరప్రాంత భద్రతను అధికారులు కట్టుదిట్టం చేశారు. 500 మందికిపైగా అదనపు బలగాలు మోహరించాయి. ప్రార్థనా మందిరాలు, రైల్వే…
Read More » -
జాతియం
కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ ప్రత్యేక సమావేశం.. ఖర్గే అధ్యక్షతన భేటీ
CWC: కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ ప్రత్యేక సమావేశం నిర్వహించింది. ఏఐసీసీ కార్యాలయంలో ఖర్గే అధ్యక్షతన భేటీ ప్రారంభమైంది. సమావేశంలో రాహుల్ గాంధీ, కేసీ వేణుగోపాల్, జైరాం రమేష్తోపాటు…
Read More » -
జాతియం
Pahalgam Terror Attack: భారత్ సంచలన నిర్ణయం.. పాక్ పౌరులు దేశం విడిచి పోవాలి
Pahalgam Terror Attack: పాకిస్తాన్ తీరుపై భారత్ సంచలన నిర్ణయం తీసుకుంది. పహల్గామ్ ఉగ్రదాడి నేపథ్యంలో పలు కీలక డిసీషెన్స్ తీసుకుంది. పహల్గామ్ ఉగ్రదాడి నేపథ్యంలో పాకిస్తాన్తో…
Read More » -
జాతియం
కావలి చేరుకున్న మధుసూదన్ భౌతికకాయం
పహల్గామ్ ఉగ్రదాడిలో మృతిచెందిన సాఫ్ట్వేర్ ఇంజినీర్ మధుసూదన్ భౌతికకాయం కావలికి చేరుకుంది. మధుసూదన్ భౌతికకాయాన్ని చూసిన కుటుంబసభ్యులు కన్నీరుమున్నీ రు అవుతున్నారు. ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహిస్తున్నట్లు…
Read More » -
జాతియం
Asaduddin Owais: పహల్గాంలో జరిగిన దాడి దురదృష్టకరం
Asaduddin Owaisi: పహల్గాం ఉగ్రదాడి ఘటనపై ఎంపీ అసదుద్దీన్ స్పందించారు. పర్యాటకులపై జరిగిన దాడి దురదృష్టకరమన్నారు ఆయన. ఇది సెంట్రల్ ఇంటెలిజన్స్ ఫెయిల్యూర్ అన్న ఓవైసీ బాధితులకు…
Read More »