Mumbai
-
సినిమా
Kajol: సినిమాలు తగ్గినా… కాజోల్ ఖాతాలో కోట్లు!
Kajol: బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కాజోల్ ప్రస్తుతం సినిమాలు దాదాపు చేయటం లేదు. అయినప్పటికీ ఆమె ఆదాయం ఆగడం లేదు. రియల్ ఎస్టేట్ పెట్టుబడులతో నెలనెలా లక్షలు…
Read More » -
జాతియం
ముంబైలో పట్టాలు తప్పిన మోనో రైలు
ముంబైలో మోనో రైలు పట్టాలు తప్పింది. టెస్ట్ ట్రయల్ నిర్వహిస్తుండగా ఘటన జరిగింది. స్పాట్కు చేరుకున్న నిపుణులు ఘటనపై ఆరా తీస్తున్నారు. ప్రయాణీకులు లేకపోవడంతో ప్రమాదం తప్పింది.…
Read More » -
ఆంధ్ర ప్రదేశ్
Chandrababu: ముంబై తరహాలో విశాఖ అభివృద్ధి
Chandrababu: ముంబై తరహాలో విశాఖపట్నం అభివృద్ధి చెందుతోందని సీఎం చంద్రబాబు అన్నారు. గూగుల్, టీసీఎస్ వంటి దిగ్గజ సంస్థల రాకతో ఆ నగరం ఐటీ హబ్గా మారుతోందని…
Read More » -
సినిమా
ఆంధ్ర ఎడ్యుకేషన్ సొసైటీ స్కూల్ ని సందర్శించిన బాలయ్య!
Nandamuri Balakrishna: నటసింహం నందమూరి బాలకృష్ణ గారు ముంబైలోని ప్రఖ్యాత స్కూల్ను సందర్శించారు. విద్యార్థులతో ఆనందంగా గడిపిన ఆయన, స్కూల్ చరిత్రను తెలుసుకున్నారు. ఈ సందర్శనలో ఆయనతో…
Read More » -
సినిమా
ముంబై నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ (NSE) చరిత్ర సృష్టించిన నందమూరి బాలకృష్ణ
Nandamuri Balakrishna: బసవతారకం కేన్సర్ ఆసుపత్రి ప్రతినిధులతో కలిసి శ్రీ నందమూరి బాలకృష్ణ గారు ముంబై నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ (NSE) ను సందర్శించారు. ఈ సందర్శన…
Read More » -
జాతియం
400 కిలోల RDX, 34 కార్లు.. కోటి మంది లక్ష్యం.. ముంబైలో భారీ విధ్వంసానికి కుట్ర..?
Mumbai: పుల్వామా ఉగ్రదాడి. ఆ సంఘటన ప్రతి ఒక్కరి గుండెల్లో గుబులు పుట్టిస్తోంది. ఆ రోజు జరిగిన ఉగ్రదాడి దేశం ఎప్పటికీ మర్చిపోలేనిది. ఆ దుర్ఘటన చూసి…
Read More » -
సినిమా
టాప్ లో రణబీర్-ఆలియా లగ్జరీ హోమ్!
బాలీవుడ్ స్టార్ జంట రణబీర్ కపూర్, ఆలియా భట్ గురించి హాట్ అప్డేట్! వీరు తమ కలల ఇంట్లోకి దీపావళి సమయంలో అడుగుపెట్టనున్నారు. ముంబైలోని ఈ ఆరు…
Read More » -
జాతియం
Mumbai: ముంబై నగరాన్ని ముంచెత్తుతున్న భారీ వర్షాలు
Mumbai: ఆర్థిక రాజధాని ముంబై నగరాన్ని భారీ వర్షాలు అతలాకుతలం చేస్తున్నాయి. గత మూడు రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న కుండపోత వానలతో మహానగరం స్తంభించిపోయింది. అనేక…
Read More » -
జాతియం
ఇంట్లో పేలిన గ్యాస్ సిలిండర్ .. తృటిలో తపించుకున్న ఇద్దరు వ్యక్తులు.. వైరల్ గా మారిన దృశ్యాలు
Mumbai: ముంబయిలోని ఓ ఇంట్లో భయానక ఘటన చోటుచేసుకుంది. ఓ మహిళ తమ ఇంట్లో గ్యాస్స్టౌవ్కు సిలిండర్ బిగిస్తున్న సమయంలో ప్రమాదవశాత్తూ గ్యాస్ పైప్ ఊడిపోయింది. దానిని…
Read More » -
జాతియం
రైల్లో నుంచి జారిపడి ఐదుగురు ప్రయాణికులు మృతి
మహారాష్ట్ర ముంబ్రాలో రైలు ప్రమాదం చోటుచేసుకుంది. దీంతో ఐదుగురు ప్రయాణికులు ప్రాణాలు కోల్పోగా పలువురికి తీవ్రగాయాలయ్యాయి. లోకల్ ట్రైన్ నుంచి ప్రయాణికులు పట్టాలపై జారిపడ్డారు. కాగా ట్రైన్లో…
Read More »