Modi
-
తెలంగాణ
Eatala Rajendar: రేవంత్ ఢిల్లీలో మోదీని కలుస్తారు.. గల్లీలో విమర్శిస్తారు
Eatala Rajendar: ఏపీ కేంద్రం అండతో అనేక రంగాల్లో దూసుకు వెళ్తుంటే తెలంగాణ మాత్రం వెలవెలబోతుందని ఎంపీ ఈటల రాజేందర్ అన్నారు. గతంలో కేసీఆర్ మాదే ధనిక…
Read More » -
తెలంగాణ
Modi: తెలంగాణ ప్రజలకు రాష్ట్ర అవతరణ దినోత్సవ శుభాకాంక్షలు
Modi: తెలంగాణ ప్రజలకు ప్రధాని నరేంద్ర మోదీ రాష్ట్ర అవతరణ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. దేశ పురోగతికి లెక్కలేనంత కృషి చేసేలా తెలంగాణ ప్రసిద్ధి చెందిందన్నారు. గత…
Read More » -
జాతియం
India-Pakistan: భారత్-పాకిస్తాన్ DGMO స్థాయి చర్చలు వాయిదా
India-Pakistan: భారత్-పాకిస్తాన్ DGMO స్థాయి చర్చలు వాయిదా పడ్డాయి. సాయంత్రం 5గంటలకి భారత్-పాక్ DGMOల చర్చలు జరుగనున్నాయి. కాల్పుల విరమణ కొనసాగింపు, ఉద్రిక్తతలపై చర్చించనున్నారు. మరోవైపు ప్రధాని…
Read More » -
జాతియం
Operation Sindoor: ఆపరేషన్ సిందూర్.. రేపు అఖిలపక్ష సమావేశం
Operation Sindoor: రేపు అఖిలపక్షం భేటీ కానుంది. ఆపరేషన్ సింధూర్ నేపథ్యంలో అఖిలపక్ష సమావేశాన్ని ఏర్పాటు చేసింది కేంద్ర ప్రభుత్వం. సమావేశం అనంతరం ఆపరేషన్ సింధూర్ గురించి…
Read More » -
తెలంగాణ
Kishan Reddy: దేశ అభివృద్ధిలో హైదరాబాద్ది కీలక పాత్ర
Kishan Reddy: పహల్గామ్ దాడికి ప్రతీకారం తప్పదని మరోసారి ప్రధాని నరేంద్ర మోదీ హెచ్చరించారు. ఉగ్రవాదులతో పాటు వాళ్ల మద్దతుదారులను అంతం చేస్తామన్నారు. సీమాంతర ఉగ్రవాదంపై కఠిన…
Read More » -
ఆంధ్ర ప్రదేశ్
Chandrababu: అమరావతిని ప్రపంచస్థాయి నగరంగా మారుస్తాం
Chandrababu: ఈ రోజు చరిత్రలో లిఖించ దగ్గ రోజన్నారు సీఎం చంద్రబాబు. వెలగపూడి బహిరంగ సభలో పాల్గొన్న చంద్రబాబు రాజధాని లేని రాష్ట్రంగా ఏపీ ప్రయాణం మొదలైందని…
Read More » -
ఆంధ్ర ప్రదేశ్
Nara Lokesh: వంద పాకిస్థాన్లు వచ్చినా భారత్ను ఏమీ చేయలేరు
Nara Lokesh:వెలగపూడిలోని అమరావతి పునర్నిర్మాణ పనుల ప్రారంభోత్సవ సభలో మంత్రి లోకేష్ కీలక వ్యాఖ్యలు చేశారు. పహల్గామ్ దాడిని ఖండిస్తూ 100 పాకిస్థాన్లు వచ్చినా భారతదేశంలో గడ్డి…
Read More » -
ఆంధ్ర ప్రదేశ్
Narayana: మూడేళ్లలో ఖచ్చితంగా రాజధాని అమరావతి నిర్మాణం పూర్తి చేస్తాం
Narayana: ప్రధాని మోదీ రాక సందర్భంగా విజయవాడలోని గన్నవరం ఎయిర్ పోర్టు నిఘా నీడలోకి వెళ్లింది. మోదీ రానుండటంతో ఎయిర్ పోర్టు సిబ్బంది కార్గో సర్వీసులను నిలిపివేసింది.…
Read More » -
ఆంధ్ర ప్రదేశ్
CM Chandrababu: ప్రధాని మోదీకి మనఃపూర్వకంగా స్వాగతం
CM Chandrababu: ఏపీకి ప్రధాని మోదీ రాకపై సీఎం చంద్రబాబు ట్వీట్ చేశారు. అమరావతికి విచ్చేస్తున్న ప్రధానికి స్వాగతం పలుకుతూ ఎక్స్లో పోస్ట్ చేశారు చంద్రబాబు. మోదీకి…
Read More » -
ఆంధ్ర ప్రదేశ్
Modi: నేడు ఏపీకి ప్రధాని మోదీ
Modi: ప్రధాని మోదీ నేడు ఏపీకి రానున్నారు. రాజధాని అమరావతి పునఃప్రారంభ పనులకు శ్రీకారం చుట్టనున్నారు. ఏకంగా 18 ప్రాజెక్టులకు శంకుస్థాపన చేయనున్నారు. ప్రధానంగా.. పునర్నిర్మాణ పనులను…
Read More »