Modi
-
ఆంధ్ర ప్రదేశ్
Modi: నేడు ఏపీకి ప్రధాని మోదీ
Modi: ప్రధాని మోదీ నేడు ఏపీకి రానున్నారు. రాజధాని అమరావతి పునఃప్రారంభ పనులకు శ్రీకారం చుట్టనున్నారు. ఏకంగా 18 ప్రాజెక్టులకు శంకుస్థాపన చేయనున్నారు. ప్రధానంగా.. పునర్నిర్మాణ పనులను…
Read More » -
ఆంధ్ర ప్రదేశ్
YS Sharmila: ఈసారైనా అమరావతి కట్టేనా? లేక మళ్ళీ మట్టేనా?
YS Sharmila: ప్రధాని మోడీపై ఏపీసీసీ చీఫ్ షర్మిల ఎక్స్లో తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ఈసారైనా అమరావతి నిర్మాణం జరుగుతుందా లేక మళ్లీ మట్టి మాత్రమేనా అంటూ…
Read More » -
ఆంధ్ర ప్రదేశ్
Modi: రేపు ఏపీకి ప్రధాని మోదీ
Modi: ప్రధాని మోదీ రేపు ఏపీకి రానున్నారు. రాజధాని అమరావతి పునఃప్రారంభ పనులకు శ్రీకారం చుట్టనున్నారు. 49.40వేల కోట్ల రూపాయల విలువైన అభివృద్ధి పనులకు శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు…
Read More » -
జాతియం
Pakistan VS India: పాకిస్తాన్ను చావుదెబ్బ తీసిన భారత్
Pakistan VS India: పాకిస్తాన్ను చావుదెబ్బ తీసేందుకు మోదీ సర్కార్ పక్కా స్కెచ్ వేస్తుంది. ఉగ్రవాదాన్ని పూర్తిగా నిర్మూలించడమే లక్ష్యంగా అడుగులు వేస్తుంది మోదీ సర్కార్. ఇక…
Read More » -
జాతియం
Modi: సింహాచలం ఘటనపై ప్రధాని దిగ్భ్రాంతి.. బాధిత కుటుంబాలకు ఎక్స్గ్రేషియా ప్రకటన
Modi: సింహాచలం ప్రమాదంపై ప్రధాని మోదీ విచారం వ్యక్తం చేశారు. క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. ప్రధాన మంత్రి జాతీయ సహాయనిధి నుంచి పరిహారం ప్రకటించారు. మృతుల…
Read More » -
ఆంధ్ర ప్రదేశ్
Narayana: మోడీ పర్యటనకు సంబంధించిన పనులు 90 శాతం పూర్తి
Narayana: అమరావతిలో ప్రధాని మోడీ పర్యటన ఏర్పాట్లను మంత్రి నారాయణ పరిశీలించారు. ప్రధాని మోడీ పర్యటనకు సంబంధించిన పనులు 90 శాతం పూర్తయ్యాయని అన్నారు. రేపటికల్లా అన్ని…
Read More » -
ఆంధ్ర ప్రదేశ్
Kesineni Chinni: మోడీ సభను కార్యకర్తలు, నాయకులు విజయవంతం చేయాలి
Kesineni Chinni: విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో టీడీపీ విస్తృతస్థాయి సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ఎంపీ కేశినేని చిన్నా పాల్గొన్నారు. పశ్చిమ నియోజకవర్గం నాయకులంతా కలిసికట్టుగా సమిష్టి…
Read More » -
అంతర్జాతీయం
Mark Carney: ట్రంప్ వద్దు.. మోదీయే ముద్దు అంటున్న కొత్త ప్రధాని కార్నీ
Mark Carney: కెనడా ఎన్నికల ఫలితాల్లో అధికార లిబరల్ పార్టీ విజయం సాధించింది. దీంతో నూతన ప్రధానిగా మార్క్ కార్నీ బాధ్యతలు చేపట్టనున్నారు. ఇదంతా ఒక్కెత్తు అయితే…
Read More » -
జాతియం
Modi: కశ్మీర్ అభివృద్ధి ఓర్వలేకే ఉగ్రదాడి
Modi: పహల్గామ్లో ఉగ్రదాడిపై ప్రధాని మోదీ మరోసారి స్పందించారు. ఉగ్రదాడి తనను ఎంతో కలిచివేసిందన్నారు. కశ్మీర్ అభివృద్ధి ఓర్వలేకే ఉగ్రదాడి జరిగిందన్నారు మోదీ. ఈ ఘటనపై ప్రతి…
Read More » -
జాతియం
PM Modi: శత్రువుల స్వర్గం… శ్మశానంగా మారుతుంది
PM Modi: ప్రధాని మోడీ స్పష్టంగా చెప్పారు. కలాంని పూజిస్తామన్నారు. కసబ్ని పాతరేస్తామన్నారు. తీవ్రవాద దాడి జరిగిన రెండ్రోజుల తర్వాత బీహార్లో జరిగిన బహిరంగ సభలో ఇండియా…
Read More »