Modi
-
జాతియం
ఇవాళ భారత్కు రష్యా అధ్యక్షుడు పుతిన్
ఇవాళ భారత్కు రష్యా అధ్యక్షుడు పుతిన్ రానున్నారు. భారత్ – రష్యా 23వ వార్షిక సమావేశానికి హాజరు కానున్నారు. నేడు ప్రధాని మోడీతో పుతిన్ భేటీ కానున్నారు.…
Read More » -
తెలంగాణ
ప్రధాని మోడీతో సీఎం రేవంత్ భేటీ
ఢిల్లీ పర్యటనలో ఉన్న తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్కతో కలిసి ప్రధానమంత్రి నరేంద్ర మోదీని కలిసి భేటీ అయ్యారు. ఈ నెల…
Read More » -
జాతియం
పీఎంవో భవనం పేరు మార్పు.. ఇకపై సేవాతీర్థ్!
కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాజ్భవన్, పీఎంఓ పేర్లను మార్చింది. రాజ్ భవన్ పేరును లోక్ భవన్గా పీఎంఓ పేరును సేవాతీర్థ్గా మారుస్తూ నిర్ణయం తీసుకుంది.
Read More » -
జాతియం
నేటి నుంచి పార్లమెంట్ సమావేశాలు
డిసెంబర్ 1 నుంచి పార్లమెంట్ శీతాకాల సమావేశాలు ప్రారంభం కానున్నాయి. డిసెంబర్ 19 వరకు జరిగే ఈ సమావేశాల్లో మొత్తం 15 పనిదినాలు మాత్రమే ఉండనున్నాయి, సాధారణంగా…
Read More » -
జాతియం
PM Modi: పశ్చిమ బెంగాల్పై ఫుల్ పోకస్ చేసిన మోదీ సర్కార్
PM Modi: పశ్చిమ బెంగాల్ పర్యాటక రంగం అభివృద్దిలో ముందుకు దూసుకుపోతుంది. దుర్గాపూజ, వైద్య వీసాలు, మరిన్నింటికి ప్రపంచ గుర్తింపు లభిస్తోంది. ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ…
Read More » -
జాతియం
Vladimir Putin: డిసెంబర్ 4,5 తేదీల్లో ఇండియాకు పుతిన్
Vladimir Putin: రష్యన్ అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ డిసెంబర్ 4-5 తేదీల్లో భారతదేశాన్ని సందర్శిస్తారని రష్యా మీడియా క్రెమ్లిన్ పేర్కొంది. ప్రధాని నరేంద్ర మోడీ ఆహ్వానం మేరకు…
Read More » -
జాతియం
నేడు కేంద్ర కేబినెట్ సమావేశం
నేడు ఢిల్లీలో ప్రధాని మోడీ అధ్యక్షతన కేంద్ర కేబినెట్ సమావేశం జరగనుంది. పలు కీలక అంశాలపై చర్చించనున్నారు. ఇటీవల జరిగిన ఢిల్లీ పేలుడు ఘటనపై సమీక్ష చేసే…
Read More » -
అంతర్జాతీయం
Donald Trump: మోడీ నాకు మంచి మిత్రుడు.. త్వరలో భారత పర్యటనకు వస్తా
Donald Trump: భారత ప్రధాని మోడీ గొప్ప వ్యక్తి, తనకు మంచి మిత్రుడని కొనియాడారు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్. భారత్ పర్యటనపైనా ట్రంప్ హింట్ ఇచ్చారు.…
Read More » -
తెలంగాణ
PM Modi: చేవెళ్ల ప్రమాదంపై ప్రధాని మోదీ దిగ్భ్రాంతి.. ఎక్స్గ్రేషియా ప్రకటన
PM Modi: రంగారెడ్డి ప్రమాదంపై ప్రధాని మోడీ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ప్రగాడ సానుభూతి తెలిపారు. ప్రమాద ఘటనపై ప్రధాని ఆరా తీశారు. మృతుల…
Read More » -
జాతియం
Modi: కాశీబుగ్గ తొక్కిసలాట ఘటనపై ప్రధాని మోదీ దిగ్భ్రాంతి
Modi: కాశీబుగ్గ ఘటనపై ప్రధాని మోడీ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ప్రధాని మోడీ సానుభూతి ప్రకటించారు. బాధిత కుటుంబాలకు మోడీ ఎక్స్గ్రేషియా ప్రకటించారు. మృతుల…
Read More »