Modi
-
జాతియం
ప్రధాని మోడీ ముందు మనసులో మాట చెప్పిన ఒమర్ అబ్దుల్లా
ఒకప్పుడు నేను రాష్ట్రానికి సీఎం… ఇప్పుడొక కేంద్ర పాలిత ప్రాంతానికి ప్రతినిధిని. ఐనప్పటికీ ఆశయం మారలేదు. మళ్లీ జమ్మూ కాశ్మీర్కు పూర్తి హక్కులు రావాలని కోరుతున్నానని ప్రధాని…
Read More » -
తెలంగాణ
Eatala Rajendar: రేవంత్ ఢిల్లీలో మోదీని కలుస్తారు.. గల్లీలో విమర్శిస్తారు
Eatala Rajendar: ఏపీ కేంద్రం అండతో అనేక రంగాల్లో దూసుకు వెళ్తుంటే తెలంగాణ మాత్రం వెలవెలబోతుందని ఎంపీ ఈటల రాజేందర్ అన్నారు. గతంలో కేసీఆర్ మాదే ధనిక…
Read More » -
తెలంగాణ
Modi: తెలంగాణ ప్రజలకు రాష్ట్ర అవతరణ దినోత్సవ శుభాకాంక్షలు
Modi: తెలంగాణ ప్రజలకు ప్రధాని నరేంద్ర మోదీ రాష్ట్ర అవతరణ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. దేశ పురోగతికి లెక్కలేనంత కృషి చేసేలా తెలంగాణ ప్రసిద్ధి చెందిందన్నారు. గత…
Read More » -
జాతియం
India-Pakistan: భారత్-పాకిస్తాన్ DGMO స్థాయి చర్చలు వాయిదా
India-Pakistan: భారత్-పాకిస్తాన్ DGMO స్థాయి చర్చలు వాయిదా పడ్డాయి. సాయంత్రం 5గంటలకి భారత్-పాక్ DGMOల చర్చలు జరుగనున్నాయి. కాల్పుల విరమణ కొనసాగింపు, ఉద్రిక్తతలపై చర్చించనున్నారు. మరోవైపు ప్రధాని…
Read More » -
జాతియం
Operation Sindoor: ఆపరేషన్ సిందూర్.. రేపు అఖిలపక్ష సమావేశం
Operation Sindoor: రేపు అఖిలపక్షం భేటీ కానుంది. ఆపరేషన్ సింధూర్ నేపథ్యంలో అఖిలపక్ష సమావేశాన్ని ఏర్పాటు చేసింది కేంద్ర ప్రభుత్వం. సమావేశం అనంతరం ఆపరేషన్ సింధూర్ గురించి…
Read More » -
తెలంగాణ
Kishan Reddy: దేశ అభివృద్ధిలో హైదరాబాద్ది కీలక పాత్ర
Kishan Reddy: పహల్గామ్ దాడికి ప్రతీకారం తప్పదని మరోసారి ప్రధాని నరేంద్ర మోదీ హెచ్చరించారు. ఉగ్రవాదులతో పాటు వాళ్ల మద్దతుదారులను అంతం చేస్తామన్నారు. సీమాంతర ఉగ్రవాదంపై కఠిన…
Read More » -
ఆంధ్ర ప్రదేశ్
Chandrababu: అమరావతిని ప్రపంచస్థాయి నగరంగా మారుస్తాం
Chandrababu: ఈ రోజు చరిత్రలో లిఖించ దగ్గ రోజన్నారు సీఎం చంద్రబాబు. వెలగపూడి బహిరంగ సభలో పాల్గొన్న చంద్రబాబు రాజధాని లేని రాష్ట్రంగా ఏపీ ప్రయాణం మొదలైందని…
Read More » -
ఆంధ్ర ప్రదేశ్
Nara Lokesh: వంద పాకిస్థాన్లు వచ్చినా భారత్ను ఏమీ చేయలేరు
Nara Lokesh:వెలగపూడిలోని అమరావతి పునర్నిర్మాణ పనుల ప్రారంభోత్సవ సభలో మంత్రి లోకేష్ కీలక వ్యాఖ్యలు చేశారు. పహల్గామ్ దాడిని ఖండిస్తూ 100 పాకిస్థాన్లు వచ్చినా భారతదేశంలో గడ్డి…
Read More » -
ఆంధ్ర ప్రదేశ్
Narayana: మూడేళ్లలో ఖచ్చితంగా రాజధాని అమరావతి నిర్మాణం పూర్తి చేస్తాం
Narayana: ప్రధాని మోదీ రాక సందర్భంగా విజయవాడలోని గన్నవరం ఎయిర్ పోర్టు నిఘా నీడలోకి వెళ్లింది. మోదీ రానుండటంతో ఎయిర్ పోర్టు సిబ్బంది కార్గో సర్వీసులను నిలిపివేసింది.…
Read More » -
ఆంధ్ర ప్రదేశ్
CM Chandrababu: ప్రధాని మోదీకి మనఃపూర్వకంగా స్వాగతం
CM Chandrababu: ఏపీకి ప్రధాని మోదీ రాకపై సీఎం చంద్రబాబు ట్వీట్ చేశారు. అమరావతికి విచ్చేస్తున్న ప్రధానికి స్వాగతం పలుకుతూ ఎక్స్లో పోస్ట్ చేశారు చంద్రబాబు. మోదీకి…
Read More »