Karnataka
-
జాతియం
కర్ణాటకలో ఘోర రోడ్డు ప్రమాదం.. 17 మంది సజీవ దహనం
కర్నాటకలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. చిత్రదుర్గ జిల్లా జవరగుండనహళ్లి శివారులో తెల్లవారు జామున సుమారు 3 గంటల సమయంలో ప్రైవేట్ ట్రావెల్స్ బస్సును ఓ లారీ…
Read More » -
జాతియం
కర్ణాటకలో కీలక పరిణామం.. సీఎం సిద్ధరామయ్యతో డీకే శివకుమార్ సమావేశం
కర్ణాటకలో సీఎం మార్పుపై తీవ్ర చర్చ జరుగుతున్న వేళ అనూహ్య పరిణామం చోటు చేసుకుంది. అధిష్ఠానం సూచనతో డిప్యూటీ సీఎం శివకుమార్ను సీఎం సిద్దరామయ్య బ్రేక్ ఫాస్ట్…
Read More » -
జాతియం
మాట నిలబెట్టుకోవడమే నిజమైన బలం.. డీకే శివకుమార్ సంచలన ట్వీట్
Karnataka: కర్ణాటకలో పదవుల పంచాయితీ కొనసాగుతుంది. సిద్దూ సీఎం కూర్చీపై డీకే నజర్ పడింది. కొద్ది రోజులుగా హస్తినలో లాబీయింగ్ జరుగుతుంది. కన్నడనాట పవర్ షేరింగ్ వివాదం…
Read More » -
జాతియం
Karnataka: కర్ణాటకలో డిసెంబర్ 1కి ముందు సిద్ధరామయ్య–డీకే శివకుమార్పై కాంగ్రెస్ కీలక నిర్ణయం
Karnataka: అక్కడ టామ్ అండ్ జెర్రీ ఆట గత రెండేళ్ల నుంచి కొనసాగుతోంది. కర్నాటకలో కాంగ్రెస్ పార్టీ ఇద్దరు ముఖ్య నేతలతో ముందుకా, వెనక్కా అన్నట్టుగా సాగుతోంది.…
Read More » -
జాతియం
Politics: ఢిల్లీకి చేరిన కర్ణాటక రాజకీయం.. సీఎం మార్పుపై ఊహాగానాలు
Politics: కర్ణాటక రాజకీయం ఢిల్లీకి చేరింది. సీఎం మార్పుకు డీకే శివకుమార్ వర్గీయులు డిమాండ్ చేస్తున్నారు. ఢిల్లీకి వెళ్లారు డీకే వర్గం ఎమ్మెల్యేలు. సీఎం మార్పుపై అధిష్టానంతో…
Read More » -
తెలంగాణ
కర్ణాటకలో రోడ్డు ప్రమాదం.. నలుగురు తెలంగాణ వాసులు మృతి
కర్ణాటక రాష్ట్రంలోని హల్లిఖేడ్ సమీపంలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో తెలంగాణ రాష్ట్రం సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ మండలం జగన్నాథ్పూర్ గ్రామానికి చెందిన నలుగురు వ్యక్తులు దుర్మరణం…
Read More » -
సినిమా
కాంతార 2: KGF 2 రికార్డ్ బ్రేక్!
Kantara 2: రిషబ్ శెట్టి కాంతార చాప్టర్ 1 బాక్సాఫీస్ను షేక్ చేస్తుంది. ఈ సినిమా కర్ణాటకలో రూ.200 కోట్లు రాబట్టి చరిత్ర సృష్టిస్తుంది. పాన్ ఇండియా…
Read More » -
జాతియం
వినాయక నిమజ్జనంలో ఘోర విషాదం.. 8 మంది దుర్మరణం
కర్ణాటకలో వినాయక నిమజ్జన వేడుకల్లో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. భక్తిశ్రద్ధలతో, ఆనందోత్సాహాల మధ్య జరుగుతున్న గణేష్ నిమజ్జన ఊరేగింపుపైకి ఓ లారీ దూసుకెళ్లడంతో ఐదుగురు ఇంజనీరింగ్ విద్యార్థులు…
Read More » -
సినిమా
Ram Charan: సంచలనం సృష్టించిన సీఎం-గ్లోబల్ స్టార్ సమావేశం!
Ram Charan: గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ నటిస్తున్న ‘పెద్ది’ సినిమా షూటింగ్ మైసూరులో జోరుగా సాగుతోంది. ఈ సందర్భంగా రామ్ చరణ్ కర్ణాటక సీఎం సిద్ధరామయ్యను…
Read More » -
జాతియం
ధర్మస్థల కేసులో బిగ్ ట్విస్ట్..
Dharmasthala: కర్ణాటకలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రం ధర్మస్థలలో మృతదేహాల ఖననం కేసులో ట్విస్ట్ చోటు చేసుకుంది. ధర్మస్థల కేసులో ఫిర్యాదు చేసిన వ్యక్తిని అరెస్ట్ చేశారు పోలీసులు. నిన్న…
Read More »