Jagan
-
ఆంధ్ర ప్రదేశ్
తాడిపత్రిలో కేతిరెడ్డి పెద్దారెడ్డికి నో ఎంట్రీ
ఆ నియోజకవర్గంలో వైసీపీ ఇన్చార్జ్ మార్పు జరగనుందా..! ఆ మాజీ ఎమ్మెల్యే తాడిపత్రికి ఇక వచ్చే అవకాశం లేదా..! ఏడాది కాలంగా తాడిపత్రిలో పార్టీని నమ్ముకుని ఉన్న…
Read More » -
ఆంధ్ర ప్రదేశ్
Anitha: ప్రజాస్వామ్యం గురించి జగన్ మాట్లాడుతుంటే.. హాస్పాస్పదంగా ఉంది
Anitha: జగన్పై మంత్రి అనిత ఫైరయ్యారు. ప్రజాస్వామ్యం గురించి జగన్ మాట్లాడుతుంటే హాస్పాస్పదంగా ఉందన్నారు. గత ప్రభుత్వంలో ప్రతిపక్ష నాయకుడిని ఎయిర్పోర్టులో నిర్భందించిన జగన్ నేడు ప్రజాస్వామ్యం…
Read More » -
ఆంధ్ర ప్రదేశ్
JC Prabhakar Reddy: మాజీ సీఎం జగన్పై ఫైర్ అయిన జేసీ ప్రభాకర్ రెడ్డి
JC Prabhakar Reddy: తాడిపత్రి మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డిని తాడిపత్రిలోకి రానివ్వలేదంటూ జగన్ చేసిన వ్యాఖ్యలను జేసీ ప్రభాకర్ రెడ్డి ఖండించారు. వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు…
Read More » -
ఆంధ్ర ప్రదేశ్
Bhanu Prakash Reddy: జనాల్ని చంపేందుకే జగన్ పర్యటనలు చేస్తున్నారు
Bhanu Prakash Reddy: మాజీ సీఎం జగన్ చిత్తూరు జిల్లా పర్యటనపై బీజేపీ నేత భాను ప్రకాష్రెడ్డి ఫైరయ్యారు. జనాల్ని చంపేందుకే జగన్ పర్యటనలు చేస్తున్నారని భానుప్రకాష్రెడ్డి…
Read More » -
ఆంధ్ర ప్రదేశ్
వైఎస్ రాజశేఖర్ రెడ్డి జయంతి.. ఇడుపులపాయలో వైఎస్ఆర్ ఘాట్ వద్ద జగన్ నివాళి
Jagan: దివంగత నేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి 76వ జయంతి నేడు. ఈ సందర్భంగా వైఎస్ఆర్ తనయుడు, వైసీపీ అధినేత జగన్ ఇడుపులపాయలోని వైఎస్ఆర్ ఘాట్ వద్ద…
Read More » -
ఆంధ్ర ప్రదేశ్
మాజీ సీఎం జగన్ భద్రతపై వైఎస్సార్సీపీ ఆందోళన
Jagan: ఆంధ్రప్రదేశ్ రాజకీయాల వేదికగా భద్రతా అంశం మరోసారి చర్చనీయాంశంగా మారింది. రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి…
Read More » -
ఆంధ్ర ప్రదేశ్
AP: నాలుగేళ్ల ముందే ఏపీలో రాజకీయం రచ్చ
AP: ఎన్నికలకు ఇంకా నాలుగేళ్ల సమయం ఉండగానే, ఆంధ్రప్రదేశ్ రాజకీయ రంగంలో వేడి పెరిగింది. అధికారంలోకి వచ్చి ఏడాదే గడిచినా, చంద్రబాబు నేతృత్వంలోని సంకీర్ణ ప్రభుత్వం “మిషన్…
Read More » -
ఆంధ్ర ప్రదేశ్
నేడు జగన్ క్వాష్ పిటిషన్పై హైకోర్టు విచారణ
Jagan: ఏపీ హైకోర్టులో వైఎస్ జగన్ క్వాష్ పిటిషన్ దాఖలు చేశారు. సింగయ్య మృతి కేసులో జగన్ లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేయగా ఇవాళ విచారిస్తామని…
Read More » -
ఆంధ్ర ప్రదేశ్
YS Sharmila: సింగయ్య మృతికి జగన్ నిర్లక్ష్యమే కారణం
YS Sharmila: పల్నాడు జిల్లా రెంటపాళ్ల పర్యటనలో సింగయ్య మృతికి ముమ్మాటికీ జగన్ నిర్లక్ష్యమే కారణమన్నారు ఏపీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల. చేసిన తప్పిదానికి క్షమాపణ చెప్పకుండా…
Read More » -
ఆంధ్ర ప్రదేశ్
Nara Lokesh: వైసీపీ నేతలు ప్రజాసమస్యలను పట్టించుకోలేదు
Nara Lokesh: గత ఏడాది జరిగిన ఎన్నికల్లో గెలిచింది ప్రజలేనన్నారు మంత్రి నారా లోకేష్. వైసీపీ నేతలు ప్రజా సమస్యలను పట్టించుకోలేదని మండిపడ్డారు. జగన్ జమానాలో ప్రశ్నిస్తే…
Read More »