Bus Accident
-
ఆంధ్ర ప్రదేశ్
Nara Lokesh: బాధిత కుటుంబాలకు ప్రభుత్వం అండగా ఉంటుంది
Nara Lokesh: రోడ్డు ప్రమాదంపై మంత్రి నారా లోకేశ్ తీవ్ర విచారం వ్యక్తం చేశారు. బస్సు లోయలో పడి యాత్రికులు దుర్మరణం చెందడం బాధాకరమన్నారు. గాయపడిన వారికి…
Read More » -
ఆంధ్ర ప్రదేశ్
AP: లోయలో పడిన ప్రైవేట్ ట్రావెల్ బస్సు.. 9 మంది మృతి
AP: అల్లూరి సీతారామరాజు జిల్లాలో ఘోర ప్రమాదం జరిగింది. ఓ ప్రైవేట్ బస్సు అదుపుతప్పి లోయలో పడింది. ప్రమాదంలో 9 మంది మృతిచెందారు. 20 మంది గాయపడ్డారు.…
Read More » -
ఆంధ్ర ప్రదేశ్
కర్నూల్ జిల్లాలో మరో ప్రమాదం.. పొలాల్లోకి దూసుకెళ్లిన కర్ణాటక బస్సు
కర్నూల్ జిల్లాలో పెను ప్రమాదం తప్పింది. కర్ణాటక బస్సు స్టీరింగ్ విరిగి పొలాల్లోకి దూసుకెళ్లింది. డ్రైవర్ చాకచక్యంతో ప్రమాదం తప్పింది. బెంగళూరు నుండి మంత్రాలయం వెళ్తుండగా ప్రమాదం…
Read More » -
అంతర్జాతీయం
Saudi Bus Accident: సౌదీ ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన 18 మంది మృతి
Saudi Bus Accident: సౌదీ బస్సు ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన 3 తరాల 18 మంది మృతి చెందారు. సౌదీ అరేబియాలోని మదీనాలో ఘోర రోడ్డు…
Read More » -
తెలంగాణ
Chevella: చేవెళ్ల బస్సు ప్రమాదంపై కేసీఆర్, కేటీఆర్ దిగ్భ్రాంతి.. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి
Chevella: రంగారెడ్డి జిల్లా చేవెళ్ల సమీపంలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంపై బీఆర్ఎస్ అధినేత కేసీఆర్, పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.…
Read More » -
తెలంగాణ
PM Modi: చేవెళ్ల ప్రమాదంపై ప్రధాని మోదీ దిగ్భ్రాంతి.. ఎక్స్గ్రేషియా ప్రకటన
PM Modi: రంగారెడ్డి ప్రమాదంపై ప్రధాని మోడీ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ప్రగాడ సానుభూతి తెలిపారు. ప్రమాద ఘటనపై ప్రధాని ఆరా తీశారు. మృతుల…
Read More » -
తెలంగాణ
Revanth Reddy: చేవెళ్ల ఘోర రోడ్డు ప్రమాదం.. సీఎం రేవంత్ తీవ్ర దిగ్భ్రాంతి
Revanth Reddy: రంగారెడ్డి జిల్లాలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంపై సీఎం రేవంత్రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఘటనాస్థలిలో సహాయక చర్యలు ముమ్మరం చేయాలని జిల్లా…
Read More » -
ఆంధ్ర ప్రదేశ్
కర్నూలు ఘోర ప్రమాదం.. బస్సుపై డేంజర్ డ్రైవింగ్ చలానాలు
ప్రమాదానికి గురైన వి.కావేరి బస్సుపై భారీగా చలాన్లు నమోదయ్యాయి. బస్సుపై 23వేల 120 రూపాయాల పెండింగ్ చలాన్లు ఉన్నట్లు అధికారులు గుర్తించారు. 2024 జనవరి నుంచి బస్సుపై…
Read More » -
జాతియం
PM Modi: బస్సు ప్రమాదంపై దిగ్భ్రాంతి.. 2 లక్షల ఎక్స్గ్రేషియా ప్రకటించిన ప్రధాని
PM Modi: కర్నూల్ బస్సు ప్రమాదంపై ప్రధాని మోడీ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు మోడీ ప్రగాఢ సానుభూతి తెలిపారు. మృతుల కుటుంబాలకు 2లక్షల ఎక్స్గ్రేషియా…
Read More » -
అంతర్జాతీయం
Bus Accident: ఢీకొన్న రెండు బస్సులు.. 37 మంది మృతి
Bus Accident: బొలీవియాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. రెండు బస్సులు ఢీ కొన్న ఘటనలో 37 మంది ప్రాణాలు కోల్పోయారు. మరో 39 మందికి గాయాలయ్యాయి.…
Read More »