Bus Accident
-
ఆంధ్ర ప్రదేశ్
మార్కాపురం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. 13 మంది సజీవ దహనం
Markapuram: ఆంధ్రప్రదేశ్లోని మార్కాపురం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఈరోజు తెల్లవారుజామున ప్రైవేట్ బస్సు, టిప్పర్ లారీ ఢీకొన్న ఘటనలో 13 మంది ప్రయాణికులు సజీవ…
Read More » -
తెలంగాణ
Hyderabad: పెద్ద అంబర్పేటలో సినిమా బస్సు బోల్తా
Hyderabad: రంగారెడ్డి జిల్లా పెద్ద అంబర్ పేటలో రోడ్డు ప్రమాదం జరిగింది. సినిమా షూటింగ్కు కోసం వస్తున్న బస్సు బోల్తా పడింది. విశాఖపట్నం నుండి మణికొండకు వెళ్తున్న…
Read More » -
అంతర్జాతీయం
మెక్సికో లో లోయలో పడ్డ బస్సు.. 10 మంది మృతి
క్రిస్మస్ పండుగ సందర్బంగా మెక్సికోలో విషాదం నెలకొంది. మెక్సికో సిటీ నుంచి వెళ్తున్న బస్సు లోయ దగ్గర అదుపుతప్పింది. బస్సు లోయలో పడి 10 మంది మృతి…
Read More » -
ఆంధ్ర ప్రదేశ్
Nara Lokesh: బాధిత కుటుంబాలకు ప్రభుత్వం అండగా ఉంటుంది
Nara Lokesh: రోడ్డు ప్రమాదంపై మంత్రి నారా లోకేశ్ తీవ్ర విచారం వ్యక్తం చేశారు. బస్సు లోయలో పడి యాత్రికులు దుర్మరణం చెందడం బాధాకరమన్నారు. గాయపడిన వారికి…
Read More » -
ఆంధ్ర ప్రదేశ్
AP: లోయలో పడిన ప్రైవేట్ ట్రావెల్ బస్సు.. 9 మంది మృతి
AP: అల్లూరి సీతారామరాజు జిల్లాలో ఘోర ప్రమాదం జరిగింది. ఓ ప్రైవేట్ బస్సు అదుపుతప్పి లోయలో పడింది. ప్రమాదంలో 9 మంది మృతిచెందారు. 20 మంది గాయపడ్డారు.…
Read More » -
ఆంధ్ర ప్రదేశ్
కర్నూల్ జిల్లాలో మరో ప్రమాదం.. పొలాల్లోకి దూసుకెళ్లిన కర్ణాటక బస్సు
కర్నూల్ జిల్లాలో పెను ప్రమాదం తప్పింది. కర్ణాటక బస్సు స్టీరింగ్ విరిగి పొలాల్లోకి దూసుకెళ్లింది. డ్రైవర్ చాకచక్యంతో ప్రమాదం తప్పింది. బెంగళూరు నుండి మంత్రాలయం వెళ్తుండగా ప్రమాదం…
Read More » -
అంతర్జాతీయం
Saudi Bus Accident: సౌదీ ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన 18 మంది మృతి
Saudi Bus Accident: సౌదీ బస్సు ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన 3 తరాల 18 మంది మృతి చెందారు. సౌదీ అరేబియాలోని మదీనాలో ఘోర రోడ్డు…
Read More » -
తెలంగాణ
Chevella: చేవెళ్ల బస్సు ప్రమాదంపై కేసీఆర్, కేటీఆర్ దిగ్భ్రాంతి.. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి
Chevella: రంగారెడ్డి జిల్లా చేవెళ్ల సమీపంలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంపై బీఆర్ఎస్ అధినేత కేసీఆర్, పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.…
Read More » -
తెలంగాణ
PM Modi: చేవెళ్ల ప్రమాదంపై ప్రధాని మోదీ దిగ్భ్రాంతి.. ఎక్స్గ్రేషియా ప్రకటన
PM Modi: రంగారెడ్డి ప్రమాదంపై ప్రధాని మోడీ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ప్రగాడ సానుభూతి తెలిపారు. ప్రమాద ఘటనపై ప్రధాని ఆరా తీశారు. మృతుల…
Read More » -
తెలంగాణ
Revanth Reddy: చేవెళ్ల ఘోర రోడ్డు ప్రమాదం.. సీఎం రేవంత్ తీవ్ర దిగ్భ్రాంతి
Revanth Reddy: రంగారెడ్డి జిల్లాలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంపై సీఎం రేవంత్రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఘటనాస్థలిలో సహాయక చర్యలు ముమ్మరం చేయాలని జిల్లా…
Read More »