AP News
-
ఆంధ్ర ప్రదేశ్
కాకినాడ జిల్లాలో కోడి పందాలకు సర్వం సిద్ధం
కాకినాడ జిల్లాలో కోడి పందాలకు సర్వం సిద్ధమైంది. భారీ ఎత్తున బరులను సిద్ధం చేశారు నిర్వహకులు. కోడి పందాలతో పాటు పేకాట, గుండాట నిర్వహించేందుకు ఏర్పాట్లు చేశారు.…
Read More » -
ఆంధ్ర ప్రదేశ్
ఏపీలో 14 మంది ఐఏఎస్ అధికారుల బదిలీలు
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాష్ట్రంలో 14 మంది ఐఏఎస్ అధికారులను బదిలీలుచేస్తూ పోస్టింగ్ ఉత్తర్వులు జారీ చేసింది. కొత్తగా ఏర్పడిన మార్కాపురం జిల్లా జాయింట్ కలెక్టర్గా పి.శ్రీనివాసులు, ప్రకాశం…
Read More » -
ఆంధ్ర ప్రదేశ్
నేడు సీఎం చంద్రబాబు కీలక సమావేశం
Chandrababu: నేడు సీఎం చంద్రబాబు నాయుడు సచివాలయంలో కీలక సమావేశం నిర్వహించనున్నారు. ఐదో బ్లాక్ కాన్ఫెరెన్స్ హాల్లో ఈ సమావేశం జరగనుంది.అన్ని శాఖల హెచ్ఓడీలు, సెక్రటరీలు, మంత్రులు…
Read More » -
ఆంధ్ర ప్రదేశ్
Chandrababu: రాయలసీమకు జగన్ తీరని ద్రోహం చేశారు
Chandrababu: చిట్చాట్లో వైసీపీ అధినేత జగన్పై సీఎం చంద్రబాబు ఫైరయ్యారు. జగన్ అవగాహన లేకుండా మాట్లాడుతున్నారని ఆయన విమర్శించారు. రాయలసీమకు జగన్ తీరని ద్రోహం చేశారన్నారు. అమరావతిపై…
Read More » -
ఆంధ్ర ప్రదేశ్
కాకినాడ జిల్లాలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పర్యటన
Pawan Kalyan: సంక్రాంతి ఉత్సవాలకు కాకినాడ జిల్లా పిఠాపురంకు వెళ్లిన ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్.. గొల్లప్రోలు మండలం సుద్దగడ్డ వాగుపై నిర్మించిన బ్రిడ్జి, అప్రోచ్…
Read More » -
ఆంధ్ర ప్రదేశ్
Pithapuram: సంక్రాంతి సంబరాల్లో పాల్గొననున్న ఉప ముఖ్యమంత్రి పవన్
కాకినాడ జిల్లా పిఠాపురంలో వారం ముందుగానే సంక్రాంతి సంబరాలు మొదలయ్యాయి. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆధ్వర్యంలో సంక్రాంతి సంబరాలు అంబాన్నంటేలా నిర్వహించేందుకు పెద్ద ఎత్తున ఏర్పాట్లు…
Read More » -
ఆంధ్ర ప్రదేశ్
కేంద్ర హోం మంత్రి అమిత్ షాతో ముఖ్యమంత్రి చంద్రబాబు భేటీ
Chandrababu: ఢిల్లీలో ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షాతో సమావేశమయ్యారు. రాష్ట్రానికి సంబంధించిన పలు కీలక అంశాలపై చర్చించిన ఆయన, అమరావతికి…
Read More » -
ఆంధ్ర ప్రదేశ్
నేడు సీఎం చంద్రబాబు అధ్యక్షతన ఏపీ కేబినెట్ సమావేశం
నేడు ఏపీ సీఎం చంద్రబాబు అధ్యక్షతన కేబినెట్ సమావేశం కానుంది. ఈ సమావేశంలో రాష్ట్ర అభివృద్ధి, పాలనాపరమైన సంస్కరణలకు సంబంధించి పలు కీలక అంశాలపై చర్చించి, నిర్ణయాలు…
Read More » -
ఆంధ్ర ప్రదేశ్
Visakhapatnam: బంగారం చోరీ యత్నం.. నలుగురు మహిళలు అరెస్ట్
విశాఖ జిల్లా పెందుర్తి వెంకటేశ్వర జ్యువెలరీలో నలుగురు మహిళలు బంగారం చోరీకి ప్రయత్నించారు. బంగారం షాపులోకి వచ్చిన మహిళలు బంగారం బుట్ల చూపించమని అడిగారు. బుట్లు చుపించగా…
Read More » -
ఆంధ్ర ప్రదేశ్
నేడు పోలవరం ప్రాజెక్టుకు చంద్రబాబు
Chandrababu: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు పోలవరం ప్రాజెక్టు పనులను పరిశీలించనున్నారు. 10 గంటలకు తాడేపల్లి నుండి హెలికాప్టర్ లో బయలుదేరి, 10. 40 ని.లకు పోలవరం ప్రాజెక్ట్…
Read More »