AP News
-
ఆంధ్ర ప్రదేశ్
CPI Ramakrishna: హామీల అమలులో కూటమి ప్రభుత్వం ఫ్లాప్
CPI Ramakrishna: కూటమి ప్రభుత్వంపై సీపీఐ నేత రామకృష్ణ ఫైరయ్యారు. ఇచ్చిన హామీలను అమలు చేయడంలో కూటమి ప్రభుత్వం ఫ్లాప్ అయిందని ఆయన విమర్శించారు. చంద్రబాబు పోలవరం…
Read More » -
ఆంధ్ర ప్రదేశ్
Chandrababu: ఫ్రీబస్ పథకం అమలుపై చంద్రబాబు కీలక ఆదేశాలు
Chandrababu: ఆంధ్రప్రదేశ్లో ఫ్రీబస్ పథకం అమలుపై చంద్రబాబు కీలక ఆదేశాలు జారీ చేశారు. సచివాలయంలో మహిళలకు ఆర్టీసీ ఉచిత బస్సు ప్రయాణ పథకంపై అధికారులతో సీఎం చంద్రబాబు…
Read More » -
ఆంధ్ర ప్రదేశ్
అమరావతిలో పర్యటించిన మంత్రి నారాయణ
Narayana: అమరావతిలో మంత్రి నారాయణ పర్యటించారు. రాజధానిలో జరుగుతున్న పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా అధికారులకు కీలక ఆదేశాలు జారీ చేశారు. 360 కిలోమీటర్ల ట్రంక్ రోడ్లకు…
Read More » -
ఆంధ్ర ప్రదేశ్
Botsa Satyanarayana: అసంబద్ధ హామీలతో అందలం…చంద్రబాబు పవన్ తోడు దొంగలు
Botsa Satyanarayana: అంబేద్కర్ కోనసీమ జిల్లా మండపేటలో మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ కీలక వ్యాఖ్యలు చేశారు. ఎన్నికల సమయంలో అసంబద్ధ హామీలతో ప్రజలను మోసం చేస్తున్న…
Read More » -
ఆంధ్ర ప్రదేశ్
Roja: భాను ప్రకాష్ కౌన్సిలర్కు ఎక్కువ ..ఎమ్మెల్యేకు తక్కువ
Roja: ఎమ్మెల్యే భానుప్రకాష్పై మాజీ మంత్రి రోజా ఫైరయ్యారు. భాను ప్రకాష్కు నోటీ దురుసు పెరిగిందని రోజా తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. భాను ప్రకాష్ కౌన్సిలర్కు ఎక్కువ…
Read More » -
ఆంధ్ర ప్రదేశ్
తాడిపత్రిలో కేతిరెడ్డి పెద్దారెడ్డికి నో ఎంట్రీ
ఆ నియోజకవర్గంలో వైసీపీ ఇన్చార్జ్ మార్పు జరగనుందా..! ఆ మాజీ ఎమ్మెల్యే తాడిపత్రికి ఇక వచ్చే అవకాశం లేదా..! ఏడాది కాలంగా తాడిపత్రిలో పార్టీని నమ్ముకుని ఉన్న…
Read More » -
ఆంధ్ర ప్రదేశ్
కన్న కుమార్తెను హత్య చేసిన తల్లిదండ్రులు
కన్న తల్లిదండ్రులే, కూతురిని హతమార్చి, ఆత్మహత్యగా చిత్రికరించే ప్రయత్నం చేసిన ఘటన ప్రకాశం జిల్లా ఒంగోలులోని జర్నలిస్టు కాలనీలో చోటుచేసుకుంది. రమేష్, లక్షీ దంపతులకు ఇద్దరు కుమార్తెలు.…
Read More » -
ఆంధ్ర ప్రదేశ్
కరెంట్ వైరుతో గొంతు బిగించి.. ప్రియుడితో కలిసి భర్తను చంపిన భార్య
నెల్లూరు జిల్లా రాపూరులో దారుణ ఘటన చోటుచేసుకుంది. ప్రియుడి కోసం భర్తను చంపింది కట్టుకున్న భార్య. కరెంట్ వైరుతో భర్త మెడకు బిగించి హతమార్చారు భర్య, ఆమె…
Read More » -
ఆంధ్ర ప్రదేశ్
Anitha: ప్రజాస్వామ్యం గురించి జగన్ మాట్లాడుతుంటే.. హాస్పాస్పదంగా ఉంది
Anitha: జగన్పై మంత్రి అనిత ఫైరయ్యారు. ప్రజాస్వామ్యం గురించి జగన్ మాట్లాడుతుంటే హాస్పాస్పదంగా ఉందన్నారు. గత ప్రభుత్వంలో ప్రతిపక్ష నాయకుడిని ఎయిర్పోర్టులో నిర్భందించిన జగన్ నేడు ప్రజాస్వామ్యం…
Read More » -
ఆంధ్ర ప్రదేశ్
Vidadala Rajini: రాష్ట్రంలో సుపరిపాలన కాదు.. రెడ్ బుక్ పాలన నడుస్తుంది
Vidadala Rajini: పల్నాడు జిల్లా చిలకలూరిపేటలో వైసీపీ ఆధ్వర్యంలో బాబు షూరిటీ మోసం గ్యారెంటీ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి విడదల రజిని పాల్గొన్నారు.…
Read More »