AP News
-
ఆంధ్ర ప్రదేశ్
Nara Lokesh: బాధిత కుటుంబాలకు ప్రభుత్వం అండగా ఉంటుంది
Nara Lokesh: రోడ్డు ప్రమాదంపై మంత్రి నారా లోకేశ్ తీవ్ర విచారం వ్యక్తం చేశారు. బస్సు లోయలో పడి యాత్రికులు దుర్మరణం చెందడం బాధాకరమన్నారు. గాయపడిన వారికి…
Read More » -
ఆంధ్ర ప్రదేశ్
Chandrababu: రేపు విశాఖలో సీఎం చంద్రబాబు పర్యటన
Chandrababu: సీఎం చంద్రబాబు రేపు విశాఖ పర్యటనకు రానున్నారు. సీఎం పర్యటనకు సంబంధించి జిల్లా యంత్రాంగం పటిష్ట ఏర్పాట్లు చేస్తోంది. మధురవాడ ఐటీ హిల్స్లో కాగ్నిజెంట్ క్యాంపస్కు…
Read More » -
ఆంధ్ర ప్రదేశ్
Narayana: వడ్డమాను గ్రామం రైతులతో మంత్రి నారాయణ సమావేశం
Narayana: గుంటూరు జిల్లా తుళ్ళూరు మండలంలో మంత్రి నారాయణ పర్యటించారు. వడ్డమాను గ్రామంలో రైతులతో ఏర్పాటు చేసిన సమావేశంలో మంత్రి పాల్గొన్నారు. వడ్డమాను గ్రామంలో రెండో విడత…
Read More » -
ఆంధ్ర ప్రదేశ్
Chandrababu: అపరిశుభ్రతే అసలు జబ్బు…ప్రజల్లో చైతన్యం పెంచాలి
Chandrababu: స్క్రబ్ టైఫస్పై అధ్యయనం చేసేందుకు, భవిష్యత్లో దీన్ని పూర్తిగా నివారించేందుకు జాతీయ స్థాయి వైద్య నిపుణులతో ప్రత్యేక టాస్క్ఫోర్స్ ఏర్పాటు చేయాలని సీఎం చంద్రబాబు అదేశించారు.…
Read More » -
ఆంధ్ర ప్రదేశ్
Anantapur: నీటి కుంటలో పడి అన్నదమ్ములు మృతి
Anantapur: అనంతపురం జిల్లా పాలవెంకటాపురంలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. నీటితొట్టెలో ప్రమాదవశాత్తు పడి ఇద్దరు అన్నదమ్ములు మృతి చెందారు. తమ్ముడిని రక్షించబోయి అన్న నరేంద్ర నీటి…
Read More » -
ఆంధ్ర ప్రదేశ్
మాజీ సీఎం జగన్ విమాన ప్రయాణాలపై లోకేష్ ఫైర్
మాజీ ముఖ్యమంత్రి జగన్ పాలనపై ఏపీ మంత్రి నారా లోకేశ్ తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. గత ఐదేళ్ల వైసీపీ ప్రభుత్వ హయాంలో జగన్ తన విమాన…
Read More » -
ఆంధ్ర ప్రదేశ్
Daggubati Purandeswari: రాష్ట్రం అభివృద్ధి పథంలో ముందుకు సాగుతోంది
Daggubati Purandeswari: తూర్పుగోదావరి జిల్లా నిడదవోలు మున్సిపాలిటీ ఏర్పాటై 60 సంవత్సరాలు పూర్తైన సందర్భంగా పురపాలక సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన వజ్రోత్సవ వేడుకలకు ఎంపీ పురంధేశ్వరి హాజరయ్యారు.…
Read More » -
ఆంధ్ర ప్రదేశ్
Chandrababu: కృష్ణా జలాలపై సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు
Chandrababu: కృష్ణా జలాలపై సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు చేశారు. కృష్ణా జలాల విషయంలో ఏపీ హక్కులను ఎట్టి పరిస్థితుల్లోనూ వదులకునే ప్రసక్తే లేదని చంద్రబాబు స్పష్టం…
Read More » -
ఆంధ్ర ప్రదేశ్
మార్కాపురంలో టీడీపీ శ్రేణులు సంబరాలు
Markapuram District: ఇచ్చిన మాట ప్రకారం వెనుకబడిన పశ్చిమ ప్రాంతమైన మార్కాపురాన్ని ప్రత్యేక జిల్లా చేసిన ముఖ్యమంత్రి చంద్రబాబుకు రుణపడి ఉంటామన్నారు మార్కాపురం ఎమ్మెల్యే కందుల నారాయణరెడ్డి.…
Read More » -
ఆంధ్ర ప్రదేశ్
Sajjala: చంద్రబాబును జనం ముందు దోషిగా నిల్చోబెడుతాం
Sajjala Ramakrishna Reddy : ఇచ్చిన హామీలు నెరవేర్చలేని కూటమి సర్కార్ ప్రతిపక్షంపై విషం చిమ్ముతోందని వైసీపీ నేత సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. జనంలో పలుచబడ్డ చంద్రబాబు..…
Read More »