AP News
-
ఆంధ్ర ప్రదేశ్
ఏపీలో నేటి నుంచి టెన్త్ పరీక్షలు
నేటి నుంచి ఏపీలో పదో తరగతి పబ్లిక్ పరీక్షలు ప్రారంభం కానున్నాయి. ఈ నెల 16 నుంచి ఏప్రిల్ 1 వరకు జరగనున్నాయి. ప్రతిరోజూ ఉదయం 9.30…
Read More » -
ఆంధ్ర ప్రదేశ్
కాకినాడ జిల్లాలో పెద్దపులి కలకలం
కాకినాడ జిల్లాలో పెద్దపులి సంచారం కలకలం రేపుతోంది. ఏలేరు జలాశయం పరివాహక ప్రాంతంలోనే పెద్ద పులి సంచరిస్తోంది. పోలవరం, కాకినాడ జిల్లా సరిహద్దు ప్రాంతాల్లో పులి జాడలను…
Read More » -
ఆంధ్ర ప్రదేశ్
పెద్దల సభకు చింతకాయల విజయ్?
నేటి రాజకీయాల్లో చాలా మంది ఎమ్మెల్యేల కొడుకులు నేరుగా ఎమ్మెల్యే లేదా ఎంపీ సీట్లు ఆశిస్తారు. కానీ చింతకాయల విజయ్ ఆలోచన వేరు. ఆయనకు పదవుల కంటే…
Read More » -
ఆంధ్ర ప్రదేశ్
Vidadala Rajini: ఏపీ అప్పులపై విడదల రజిని ట్వీట్..
Vidadala Rajini: ఆంధ్రప్రదేశ్లో ఆఫ్-బడ్జెట్ అప్పులు లేవని ప్రభుత్వం కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖకు తెలిపితే, 2025 మార్చి 31 నాటికి రూ.27,241.99 కోట్ల బాధ్యతలు ఉన్నాయని…
Read More » -
ఆంధ్ర ప్రదేశ్
కాంగ్రెస్, వైసిపి ప్రభుత్వ హయంలోనే భయపడలేదు”_ టీడీపీ ఎమ్మెల్యే, సంగం డెయిరీ చైర్మన్ ధూళిపాళ్ళ
Dhulipalla Narendra: పవన్ కళ్యాణ్ కాళ్ళ మీద కుటుంబ సమేతంగా పడ్డ బియ్యం దొంగ నీతులు చలోక్తులు చెప్పటం హాస్యాస్పదం ఊసరవెల్లిల ఉడత ఊపులకు భయపడేవాడు లేడు.…
Read More » -
ఆంధ్ర ప్రదేశ్
డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కాన్వాయ్కు స్వల్ప ప్రమాదం
ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కాన్వాయ్కు స్వల్ప ప్రమాదం చోటు చేసుకుంది. విశాఖపట్నంలోని సిరిపురం నుండి పెద్ద వాల్తేరు వైపు వెళ్తుండగా, త్రీ టౌన్ పోలీస్…
Read More » -
ఆంధ్ర ప్రదేశ్
నేడు మరోసారి చంద్రబాబు, పవన్ భేటీ
నేడు మరోసారి ఏపీ సీఎం చంద్రబాబు, డిప్యూట సీఎం పవన్ కళ్యాణ్ భేటీ కానున్నారు. సమావేశానికి బీజేపీ ఏపీ అధ్యక్షులు మాధవ్ హాజరు కానున్నారు. ఉండవల్లిలోని చంద్రబాబు…
Read More » -
ఆంధ్ర ప్రదేశ్
Atchannaidu: కూటమి వచ్చాక పశువర్ధక శాఖపై ప్రత్యేక దృష్టి పెట్టింది
Atchannaidu: ఎన్టీఆర్ జిల్లా నిడమానూరులో ఉచిత పశు ఆరోగ్య శిబిరాల కార్యక్రమాన్నిమంత్రి అచ్చెన్నాయుడు, ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావ్ ప్రారంభించారు. 12 రోజుల ఉచిత పశు ఆరోగ్య శిబిరాల…
Read More » -
ఆంధ్ర ప్రదేశ్
నేడు దావోస్కు ఏపీ సీఎం చంద్రబాబు
ఇవాళ ఏపీ సీఎం చంద్రబాబు దావోస్కు వెళ్లనున్నారు. 4 రోజుల పర్యటనలో.. 36 కార్యక్రమాల్లోపాల్గొననున్నారు. దేశ, విదేశాలకు చెందిన పారిశ్రామిక దిగ్గజాలతో ఏపీ సీఎం చంద్రబాబు సమావేశాలు…
Read More » -
ఆంధ్ర ప్రదేశ్
భోగి మంటల్లో ద్విచక్ర వాహనం దగ్ధం
తిరుపతిలో భోగి మంటల్లో ద్విచక్ర వాహనాన్ని దగ్దం చేయడం తీవ్రకలకలం రేపింది. నగరం నడిబొడ్డున ఉన్న మధురానగర్ కూడలిలోని ఓ మెకానిక్ షాప్లో రిపేర్కి వచ్చిన టి.వి.ఎస్…
Read More »