ఆంధ్ర ప్రదేశ్
Roja: తిరుమల శ్రీవారిని దర్శించుకున్న రోజా

Roja: తిరుమల శ్రీవేంకటేశ్వర స్వామి వారిని మాజీ మంత్రి ఆర్కే రోజా దర్శించుకున్నారు. వైకుంఠ ద్వాదశి సందర్భంగా కుటుంబ సభ్యులతో కలసి స్వామివారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. దర్శన అనంతరం రంగనాయకుల మండపంలో వేదపండితులు వేదశీర్వచనం అందించగా.. ఆలయ అర్చకులు తీర్థప్రసాదాలు అందజేశారు.