ఐఏఎస్ అధికారి స్మితా సబర్వాల్కు హైకోర్టులో ఊరట లభించింది. కాళేశ్వరంపై ఘోష్ కమిషన్ ఆధారంగా చర్యలు తీసుకోవద్దని ప్రభుత్వాన్ని ఆదేశించింది. తదుపరి విచారణ వేసింది తెలంగాణ హైకోర్టు.