తెలంగాణ
Prashanth Reddy: పసుపు పంటకు మద్దతు ధర ఇవ్వాలి

Prashanth Reddy: పసుపు పంటకు మద్దతు ధర ఇవ్వాలని డిమాండ్ చేశారు మాజీ మంత్రి ప్రశాంత్ రెడ్డి. నిజామాబాద్ వ్యవసాయ మార్కెట్ యార్డులో వ్యాపారులు సిండికేట్గా మారారని ఆరోపించారు. పసుపు రైతులను మోసం చేస్తున్నారని మండిపడ్డారు. దళారులను అరికట్ట కుంటే పసుపు రైతుల తరఫున బీఆర్ఎస్ పోరాటం చేస్తుందన్నారు ప్రశాంత్ రెడ్డి.