ఆంధ్ర ప్రదేశ్

Nellore: దారుణం… రోడ్డు పక్కన నిద్రిస్తున్న వ్యక్తిని కర్రతో కొట్టి హత్య ..

Nellore: నెల్లూరు జిల్లాలో దారుణ ఘటన చోటుచేసుకుంది. రోడ్డు పక్కన నిద్రిస్తున్న వ్యక్తిని గుర్తుతెలియని కర్రతో కొట్టి హతమార్చారు. మృతుడు బుట్టలు అల్లి జీవనం సాగిస్తున్నాడని పోలీసులు గుర్తించారు. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button