ఆంధ్ర ప్రదేశ్
Narayana: మహానాడును విమర్శించే హక్కు జగన్కు లేదు

Narayana: కడపలో నిర్వహిస్తున్న మహానాడు సభ మూడోవ రోజుకు చేరుకుంది. ఇందులో భాగంగా భారీ బహిరంగ సభ నిర్వహించనున్నారు. మహానాడుపై వైఎస్ జగన్ ఇష్టానుసారంగా మాట్లాడుతున్నారని అసలు జగన్కు విమర్శించే హక్కు లేదని అన్నారు. గత ప్రభుత్వంలో జగన్ 10 లక్షల కోట్ల అప్పు చేసి వెళ్లిపోయాడని తెలిపారు. తాము మేనిఫెస్టోలో ఇచ్చిన ప్రతి హామీని నెరవేరుస్తున్నామంటున్న మంత్రి నారాయణ.