ఆంధ్ర ప్రదేశ్
కుప్పంలో నారా భువనేశ్వరి పర్యటన

Nara Bhuvaneshwari: ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు సతీమణి నారా భువనేశ్వరి నేడు కుప్పం నియోజకవర్గంలో పర్యటించనున్నారు. కుప్పం పరిధిలోని నాలుగు మండలాల్లో పలు అభివృద్ది కార్యక్రమాలకు భువనేశ్వరి శ్రీకారం చుట్టనున్నారు. డీ.కే.పల్లి చెరువులో నారా భువనేశ్వరి జల హారతి ఇవ్వనున్నారు. మహిళలతో ముఖాముఖి నిర్వహించనున్నారు.



