తెలంగాణ

Seethakka: రాజీవ్‌గాంధీ చిత్రపటానికి నివాళులర్పించిన మంత్రి సీతక్క

Seethakka: ప్రజాభవన్‌లో మాజీ ప్రధాని రాజీవ్‌గాంధీ వర్ధంతి కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి సీతక్క, ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య, ఎమ్మెల్యేలు రాజీవ్ గాంధీ చిత్రపటానికి పూలమాలతో నివాళులర్పించారు. దేశానికి ప్రధానిగా ఆయన చేసిన సేవలు గుర్తుచేసుకున్నారు.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button