ఆంధ్ర ప్రదేశ్
అమరావతిలో మంత్రి నారాయణ పర్యటన

Narayana: అమరావతి రాజధాని ప్రాంతంలో మంత్రి నారాయణ పర్యటించారు. ప్రధాని మోడీ ఏపీ రాజధాని అమరావతిలో మే2 పర్యటించనున్నారని మంత్రి తెలిపారు. ప్రధాని మోడీ సభకు వచ్చే రహదారులను మంత్రి పరిశీలించారు. వైసీపీ ప్రభుత్వం ఐదేళ్ల పాటు అమరావతి పనులను నిలిపివేశారని ఆయన విమర్శించారు. 64 వేల కోట్లు టెండర్లకు సీఆర్డీఏ అథారిటీ ఆమోదించిందన్నారు. 41 వేల కోట్ల టెండర్లకు పిలిచామన్నారు. అమరావతి టెండర్లపై వైసీపీ తప్పుడు ప్రచారం చేస్తుండన్నారు.