జాతియం

పోలీసుల వాహనాన్ని పేల్చేసిన మావోయిస్టులు

Maoist: సుక్మా జిల్లాలో మావోయిస్టుల ఘాతుకానికి పాల్పడ్డారు. పోలీసుల వాహనాన్ని పేల్చేశారు. పోలీస్ వెహికల్‌ను ఐఈడీతో పేల్చేసినట్లు తెలుస్తుంది. పేలుడులో ASP ఆకాష్ రావుకి తీవ్ర గాయాలయ్యాయి. ప్రస్తుతం ASP ఆకాష్ రావు ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. ఈ ఘటనలో డీఎస్పీ, సీఐకి కూడా గాయాలయ్యాయి. చికిత్స నిమిత్తం వారిని ఆస్పత్రికి తరలించారు.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button