తెలంగాణ
Kishan Reddy: ప్రధాని మోడీ నాయకత్వంలో చాలా మార్పులు వచ్చాయి

Kishan Reddy: గనుల శాఖలో నూతన పాలసీ తీసుకొచ్చాంమన్నారు కేంద్రమంత్రి కిషన్ రెడ్డి . ప్రధాని మోడీ నాయకత్వంలో గనుల శాఖలో చాలా మార్పులు వచ్చాయని తెలిపారు. 12 ఖనిజాల రాయల్టీని పెంచామని ఈ ఏడాది 448 ప్రాజెక్టుల్లో గనుల అన్వేషణను జీఎస్ఐ చేపట్టిందని తెలిపారు. అనంతరం గనుల అన్వేషణలో ప్రైవేటు రంగాన్ని కూడా భాగస్వామ్యం చేస్తున్నామని కిషన్ రెడ్డి అన్నారు.