తెలంగాణ

Madhu Yaskhi: ఎమ్మెల్యే సుధీర్‌రెడ్డిపై కాంగ్రెస్ నేత మధుయాష్కీ ఆగ్రహం

Madhu Yaskhi: ఎమ్మెల్యే సుధీర్‌రెడ్డిపై కాంగ్రెస్ నేత మధుయాష్కీ గౌడ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. మహిళ కార్పొరేటర్ సుజాతపై ఎమ్మెల్యే సుధీర్‌రెడ్డి చేసిన అనుచిత వ్యాఖ్యలు నీతి మాలిన చర్య అని ఆయన విమర్శించారు. పోలీసులు సుధీర్‌రెడ్డిపై వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

సుధీర్‌రెడ్డికి ప్రజలు రాజకీయంగా బుద్ధి చెప్పే రోజులు దగ్గరలోనే ఉన్నాయని ఆయన అన్నారు. సుధీర్‌రెడ్డి ఆటలు ఇక సాగవన్నారు. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన నిధులతోనే అభివృద్ధి చేస్తునట్లు సుధీర్‌రెడ్డి గుర్తుంచుకోవాలన్నారు.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button