తెలంగాణ
KTR: మేడిగడ్డపై కాంగ్రెస్ కుట్రలు..?

KTR: మాజీమంత్రి కేటీఆర్ సంచలన ఆరోపణలు చేశారు. మేడిగడ్డపై కాంగ్రెస్ కుట్రలు చేస్తోందన్నారు కేటీఆర్. మేడిగడ్డను కాంగ్రెస్ వాళ్లే బాంబులతో పేల్చి ఉంటారని కేటీఆర్ ఆరోపించారు. అయితే కేటీఆర్ ఆరోపణలను కాంగ్రెస్ ప్రభుత్వం సీరియస్ గా తీసుకుంది.
మేడిగడ్డ కేసును సీబీఐకి అప్పగించే యోచనలో ప్రభుత్వం ఉన్నట్టు తెలుస్తోంది. ఇప్పటికే కాళేశ్వరంపై పీసీ ఘోష్ కమిషన్ విచారణ జరపగా సీబీఐకి ఇవ్వొచ్చా ? లేదా అన్నదానిపై ప్రభుత్వం సమాలోచనలో ఉన్నట్టు తెలుస్తోంది.