తెలంగాణ

కంచ గచ్చిబౌలి భూములపై విచారణ వాయిదా

కంచ గచ్చిబౌలి భూములపై విచారణ వాయిదా పడింది. తదుపరి విచారణ ఈ నెల 24కు వాయిదా వేసింది తెలంగాణ హైకోర్టు. విచారణలో భాగంగా కౌంటర్ దాఖలు చేయాలని రేవంత్ ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఇక ఈ అంశం సుప్రీంకోర్టు పరిధిలో ఉందని చెప్పింది డివిజన్‌ బెంచ్.

అలాగే ఫేక్ వీడియోలు, ఫారెస్టు తగలబెట్టిన వీడియోలపై పోలీ సులు కౌంటర్ దాఖలు చేస్తారని ప్రభుత్వ న్యాయవాది తెలిపారు. అయితే ఈ నెల 24లోగా కౌంటర్, రిపోర్టు సమర్పించాలని ఆదేశాలు జారీ చేసింది ధర్మాసనం.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button