తెలంగాణ
కేసీఆర్కు కాళేశ్వరం కమిషన్ నోటీసులు

KCR: మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్కు కాళేశ్వరం కమిషన్ నోటీసులు జారీ చేసింది. ఆయనతో పాటు హరీష్ రావు, ఈటల రాజేందర్కు కూడా కమిషన్ నోటీసులు ఇచ్చింది. జూన్ 5న విచారణకు కేసీఆర్ రావాలని నోటీసుల్లో పేర్కొంది. అలాగే జూన్ 6న హరీష్ రావు, 9న ఈటల రాజేందర్ విచారణకు రావాలని నోటీసుల్లో పేర్కొంది.