తెలంగాణ

కేసీఆర్‌కు కాళేశ్వరం కమిషన్ నోటీసులు

KCR: మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌కు కాళేశ్వరం కమిషన్‌ నోటీసులు జారీ చేసింది. ఆయనతో పాటు హరీష్‌ రావు, ఈటల రాజేందర్‌కు కూడా కమిషన్‌ నోటీసులు ఇచ్చింది. జూన్​ 5న విచారణకు కేసీఆర్​ రావాలని నోటీసుల్లో పేర్కొంది. అలాగే జూన్‌ 6న హరీష్‌ రావు, 9న ఈటల రాజేందర్‌ విచారణకు రావాలని నోటీసుల్లో పేర్కొంది.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button