ఆంధ్ర ప్రదేశ్

Jana Sena: మార్చి 14వ తేదీన పిఠాపురంలో జనసేన ఆవిర్భావ సభ

Jana Sena: మార్చి 14వ తేదీన పిఠాపురంలో జరగనున్న జనసేన ఆవిర్భావ సభకు వేగంగా ఏర్పాట్లు జరుగుతున్నాయి. 6 లక్షలకు పైగా ఈ సభకు హాజరవుతారని జనసేన వర్గాలు భావిస్తున్నాయి. దానికి తగ్గట్టుగా మహిళలకు ప్రత్యేకంగా పార్టీ నాయకులకు కార్యకర్తలకు అన్ని సదుపాయాలు కల్పిస్తున్నారు. ప్రత్యేక బ్లాకులు ఏర్పాటు చేసి ఎవరి స్థానాల్లో వారికి కేటాయించనున్నారు.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button