తెలంగాణ
Seethakka: ఆదివాసీ బిడ్డలను రక్షించుకుంటాం

Seethakka: మంత్రి సీతక్కను ప్రజా సంఘాల జేఏసీ నాయకలు కలిశారు. మావోయిస్టులను శాంతి చర్చలకు పిలవాలని జేఏసీ నాయకులు కోరారు. ఆదివాసీ బిడ్డలను రక్షించుకుంటామని మంత్రి సీతక్క తెలిపారు. సమస్యను రాష్ట్రపతి దృష్టికి తీసుకెళ్తామన్నారు.
అడవిలో ఆదివాసీలకు ప్రత్యేక హక్కులుంటాయన్నారు. ఆదివాసీ బిడ్డలను కాపాడే విధంగా చర్యలు తీసుకుంటామన్నారు. పోలీసులు, మావోయిస్టులు సమన్వయం పాటించి శాంతియుత వాతావరణం నెలకొల్పాలని సీతక్క తెలిపారు.