జాతియం

బీజాపూర్ జిల్లాలో 24 మంది మావోయిస్టులు లొంగిపోయారు

ఛత్తీస్‌గఢ్ బీజాపూర్ జిల్లాలో మావోయిస్టులకు ఎదురుదెబ్బ తగిలింది. 24మంది మావోయిస్టులు పోలీసుల ఎదుట లొంగిపోయారు. అయితే లొంగిపోయిన వారిపై 28లక్షల 50వేల రుపాయల రివార్డు ఉన్నట్లు చెప్పారు పోలీసులు. ఈ ఏడాదిలో ఏర్పాటు చేసిన ‘నియాద్ నెల్ల నార్’ సత్ఫలితం ఇస్తుందని ఛత్తీస్‌గఢ్ భదత్రా బలగాలు చెబుతున్నాయి.

ఈ ఏడాదిలోనే ‘నియాద్ నెల్ల నార్’ ఏర్పాటు చేయగా ఇప్పటివరకు 203 మంది మావోయిస్టులు లొంగిపోయారని చెప్పారు. ఇది ప్రభుత్వం, భద్రతా సిబ్బంది సాధించిన పెద్ద విజయంగా తెలిపారు. ఇక త్వరలో మావోయిస్టులు మరింత మంది లొంగిపోతారంటున్నారు పోలీసులు.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button