ఆంధ్ర ప్రదేశ్
Tirumala: తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ.. శ్రీవారి దర్శనానికి 20 గంటల సమయం

Tirumala: తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ. శ్రీవారి సర్వ దర్శనం కోసం వైకుంఠలోని 05 కంపార్ట్మెంట్లో వేచి ఉన్న భక్తులు వారికి 20 గంటల సమయం పడుతుంది. నిన్న శ్రీవారి దర్శించుకున్న 74,344 మంది భక్తులు. నిన్న తలనీలాలు సమర్పించిన 32,169 మంది భక్తులు నిన్న శ్రీవారి హుండీ ఆదాయం రూ. 2.50 కోట్లు.