ఆంధ్ర ప్రదేశ్
Tirumala: నేడు తిరుమలలో భక్తుల రద్దీ ఎలా ఉందంటే?

Tirumala: తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. శ్రీవారి సర్వ దర్శనం కోసం వైకుంఠ క్యూ కాంప్లెక్స్లోని అన్ని కంపార్ట్మెంట్లు నిండి వెలుపల క్యూలో వేచి ఉన్న భక్తుల వారికి 20 గంటల సమయం పడుతుంది. నిన్న శ్రీవారి దర్శించుకున్న 80,081 మంది భక్తులు. నిన్న తలనీలాలు సమర్పించిన 28,775 మంది భక్తులు. నిన్న శ్రీవారి హుండీ ఆదాయం రూ. 4.48 కోట్లు.