ఆంధ్ర ప్రదేశ్
Tirumala: తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ

Tirumala: తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. శ్రీవారి సర్వ దర్శనం కోసం వైకుంఠ క్యూ కాంప్లెక్స్లోని 19 కంపార్ట్మెంట్లో వేచి ఉన్న భక్తుల వారికి 12 గంటల సమయం పడుతుంది. నిన్న శ్రీవారి దర్శించుకున్న 70,828 మంది భక్తులు. నిన్న తలనీలాలు సమర్పించిన 26,296 మంది భక్తులు. నిన్న శ్రీవారి హుండీ ఆదాయం రూ. 3.07 కోట్లు.



