ఆంధ్ర ప్రదేశ్
నేడు జగన్ క్వాష్ పిటిషన్పై హైకోర్టు విచారణ

Jagan: ఏపీ హైకోర్టులో వైఎస్ జగన్ క్వాష్ పిటిషన్ దాఖలు చేశారు. సింగయ్య మృతి కేసులో జగన్ లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేయగా ఇవాళ విచారిస్తామని హైకోర్టు తెలిపింది. జగన్ పర్యటనలో వృద్దుడు సింగయ్య మృతి చెందడంతో ఆయనపై కేసు నమోదు చేసి నోటీసులు జారీ చేశారు. కాన్వాయ్ని స్వాధీనం చేసుకున్నారు. దీంతో జగన్ ఏపీ హైకోర్టును ఆశ్రయించారు.